Friday, April 26, 2024

ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 69/0

- Advertisement -
- Advertisement -

India scored 69 runs in 2nd innings

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 21 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. దీంతో భారత్ 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ (38), ఛటేశ్వరా పుజారా(29) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 ఆలౌటైన విషయం తెలిసిందే.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 325

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News