Saturday, May 4, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SA 3rd Test: Rahane falls for 9

కేప్‌టౌన్: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగో వికెట్ ను కోల్పోయింది. రబాడ బౌలింగ్ లో అజింక్యా రహానె(9) కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కీపర్ రిషబ్ పంత్ బౌండరీతో ఖాతా తెరిచాడు. అంతకుముందు అర్థ శతకానికి చేరువగా వచ్చిన పుజారా(43)ను జాన్సన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం టీమిండియా 46 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(33), పంత్(8)లు ఉన్నారు.

IND vs SA 3rd Test: Rahane falls for 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News