Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
పార్టీ గుర్తును ఆవిష్కరించిన జనార్ధన రెడ్డి!
12 మంది అభ్యర్థులు, మేనిఫెస్టో ప్రకటన!!
గంగావతి(కొప్పల్): కర్నాటక మాజీ మంత్రి, గనుల దిగ్గజం జి. జనార్ధన రెడ్డి సోమవారం తన పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి ప్రకాశ’(కెఆర్పిపి)ని, తనా పార్టీ గుర్తు ‘ఫుట్బాల్’ను...
ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత
న్యూస్డెస్క్: ప్రముఖ మలయాళీ నటుడు, మాజీ ఎంపి ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కోచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. 75 సంవత్సరాల ఇన్నోసెంట్ 700కు పైగా చిత్రాలలో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు....
దేశంలో రాబోయేది రైతు తుఫానే..
కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్...
పేదోడిపై భారాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు
సూర్యాపేట : పీక్ డిమాండ్ సమయంలో 20శాతం ఛార్జీలు పెంచాలంటూ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్త్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట...
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదు: రోజా
పులివెందుల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచాక మంత్రి రోజా మాట్లాడుతూ సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు చాలా హంగామా చేస్తున్నారని...
శ్రీకాంతాచారి చౌరస్తా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని, త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను...
ఏక్నాథ్ అవసరం తీరిపోయిందా!
బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు
హైదరాబాద్: బిజెపి నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదనీ, ఢిల్లీలో మోడీ ఇంటి ఎదుట చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులకు కెటిఆర్...
వివక్ష మూల్యం రూ.15వేల కోట్లు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరించిన వివక్ష మూలంగా 2022-23వ ఆర్థిక సంవత్సరంలో రుణాల సేకరణలో రూ.15,033 కోట్లను నష్టపో వాల్సి వచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 2022-23వ ఆర్థ్ధిక...
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. డిఎస్సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం”...
ఇంత కక్షా?
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం...
ఇటు దేవుళ్ళు, అటు బహుజనులు ఇరకాటంలో ఆర్ఎస్ఎస్
2021లో అమెరికా చెందిన ‘పూ’ విశ్లేషణా సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది....
రాహుల్పై ‘అనర్హత వేటు’!
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన కాంగ్రెస్ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభనుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన రోజు...
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు..
హైదరాబాద్: సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి పార్టీ వేటు వేసింది. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,...
Rahul Gandhi: రాహుల్కి శిక్ష!
సంపాదకీయం: నాలుగేళ్ళ క్రితం 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీను ద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం...
‘తెలంగాణ బిడ్డలారా..’ అంటూ కెసిఆర్ జిల్లాల పర్యటనపై విజయశాంతి ట్వీట్..
హైదరాబాద్: తెలంగాణ బిడ్డలారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కనపడుతారో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో... లేదా ఓటు...
బిసిల అణచివేతను అడ్డుకుంటాం: బూర
హైదరాబాద్: రాష్ట్రంలో బిసిల అణచివేతను అడ్డుకునేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు పల్లె పల్లెకు ఒబిసి.. ఇంటింటికి బిజెపి కార్యక్రమం చేపడుతున్నామని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...
VijayaShanthi: ఏడాదికొసారి అచ్చే ఉగాది లెక్క..మల్ల ఎప్పుడు కనపడుతారో దొర : విజయశాంతి
హైదరాబాద్ : తెలంగాణ బిడ్డలారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కనపడుతారో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో... లేదా...
జంతర్మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీ
న్యూఢిల్లీ: 2024లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా...