Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
180 ఎకరాల భూములను కొట్టేసిన మంత్రి జయరామ్: లోకేష్
అమరావతి: 180 ఎకరాల ఇటినా భూములను బెంజ్ మంత్రి జయరామ్ కాజేశారని టిడిపి యువ నేత లోకేష్ ఆరోపణలు చేశారు. మంత్ర గుమ్మనూరు జయరామ్ అవినీతి చిట్టాతో పాటు ల్యాండ్ స్కామ్కు సంబంధించిన...
రేవంత్ వర్సెస్ ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
రైతులతో కలిసి దుక్కిదున్నిన నారా లోకేష్
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో రైతులు, యువత, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో యువ గళం పాదయాత్రలో...
చంద్రబాబే క్యాన్సర్ గడ్డ: అంబటి రాంబాబు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న ప్రతీ పార్టీని మోసం చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పవన్ వారాహిని ఎందుకు కొన్నాడో... ఎందుకు...
మా ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదు: జెసి ప్రభాకర్ రెడ్డి
అమరావతి: పాదయాత్రలో టిడిపి యువనేత లోకేష్ సక్సెస్ అవుతున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జెపి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేష్ వెంట మాతో పాటు ప్రజలు కూడా...
బిఆర్ఎస్, బిజెపి కలిసే నాటకమాడుతున్నాయి: భట్టి
మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ మండలంలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లీంచేందుకు లీకేజీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపి కలిసి...
కాంగ్రెస్ కీలక భేటీకి 100 మంది డుమ్మా
పిసిసి ప్రధాన కార్యదర్శుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే మండిపడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది....
ఎన్నికల కార్పొరేటీకరణ!
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
కర్ణాటక వోటు ఎటు?
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం నల్లేరు మీద నడకేనని సిఓటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితం ఘంటాపథంగా ప్రకటించినప్పటికీ ఈ రాష్ట్రాన్ని వదులుకోడానికి భారతీయ జనతా పార్టీ బొత్తిగా సిద్ధంగా లేదన్నది కాదనలేని...
పేపర్ లీక్ కేసులో సిబిఐ విచారణ జరిపించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)చేత దర్యాప్తునకు ఆదేశించాలని కోరేందుకు...
ఓరుగల్లు కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
హన్మకొండ టౌన్ : ఓరుగల్లు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి బాహబాహికి దిగారు. గతంలో పార్టీ పెద్దలముందే ముష్టియుద్ధాలకు దిగడంపై నేతలు...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది..
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రే కించపరుస్తూ మాట్లాడారు
అయినా మౌనంగా ఉంటున్నాం
ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబంతో ముడిపడి ఉంది
సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం
బిజెపిపై నిప్పులుచెరిగిన ప్రియాంక...
ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు
హైదరాబాద్: బిజెపి నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదనీ, ఢిల్లీలో మోడీ ఇంటి ఎదుట చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులకు కెటిఆర్...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖర్గేతో కాంగ్రెస్ నేతల భేటి..
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఖర్గే హైదరాబాద్...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్.. రేవంత్కు సిట్ నోటీసులు
హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సోమవారం నోటీసులు పంపారు. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం కేసులో ఆయన చేసిన...
యువతకు అన్యాయం చేసే ప్రభుత్వం మాది కాదు: గంగుల
హైదరాబాద్: తెలంగాణ యువతకు అన్యాయం చేసే ప్రభుత్వం తమది కాదనీ, టిఎస్పిఎస్సీ ఘటనపై ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. శాసనమండలి చీఫ్ విప్ టి.భానుప్రసాద్,...
రేవంత్రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ..
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్లో నేత మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. పిసిసి చీఫ్...
కామారెడ్డి కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్లో నేత మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. పిసిసి...