Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్ : పీపుల్స్ మార్చ్ పేరిట గత 62 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర సిఎల్పి నేత భట్టి విక్రమార్క షుగర్ లెవెల్స్ తగ్గడంతో గురువారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. మహబూబ్ నగర్...
ఎవి సుబ్బారెడ్డిపై దాడి..భూమా అఖిలప్రియ అరెస్ట్
హైదరాబాద్ : టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్కు 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది. వీరిద్దరిని కర్నూలు...
కుక్కతోక వంకర!
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా గెలుపొందడానికి గల కారణాల్లో బిజెపి చేజేతులా చేసుకొన్న తప్పులు ముఖ్యమైనవి కాగా, హస్తం పార్టీ ఐకమత్యంతో పోరాడడం ప్రధానమైన హేతువు. అదానీ విషయంలో ప్రధాని మోడీని...
స్వంత కాంగ్రెస్ ప్రభుత్వం పై పైలట్ ఒత్తిడి
జైపూర్ : తాము కోరిన మూడు డిమాండ్లు నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన తప్పదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ సోమవారం హెచ్చరించారు. ఈ...
జైభీమ్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అరెస్టు!
విజయవాడ: జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆర్5 జోన్కు వ్యతిరేకంగా తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ‘న్యాయం కోసం నేను సైతం’ పేరిట శనివారం...
గెహ్లోట్పై మళ్లీ యుద్ధం ప్రకటించిన పైలట్
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్న వేళ అధికార కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఇటు పార్టీ అధినేతలకు సవాలు విసురుతూ గురువారం అజ్మీర్ నుంచి...
చంద్రబాబు పర్యటనలో వైసిపి ఫ్లెక్సీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలతో వైసిపిలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టిడిపి ఫ్లెక్సీలకు పక్కనే...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం: ప్రియాంక గాంధీ
తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది
యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం
సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ...
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: భట్టి
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే.. మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు....
రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సూపర్స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ న్యూయర్క్లా ఉందని ప్రశంసించారని ఇలా తెలంగాణలో జరిగిన అభివృద్ధి అందరికీ కనిపిస్తుందని కానీ కొందరు గజినీలకు మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దంతేవాడ పేలుడుకు 2 నెలల క్రితమే..
రాయపూర్: చత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో డిఆర్జి దళాలపై మావోయిస్టులు పక్కా ప్రణాళికలతోనే దాడి చేసినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు జరిగిన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రహదారిపై వెళ్లే వాహనాల...
వైసిపి పాలనలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ : లోకేశ్
అమరావతి: కర్నూలు జిలా చెట్నిహళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టిడిపి యువనేత నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర 82వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గంలో లోకేశ్ పాదాయత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా...
కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బిసిల అభ్యున్నతి కోసం బిసి సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అలాగే బిసి...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వైఎస్ఆర్టిపి నేత వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ర చేయడంతో పాటు ఆమె పాదయాత్రను కూడా...
కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస
కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై...
నేడు ఖమ్మంలో నిరుద్యోగుల మార్చ్..
ఖమ్మం బ్యూరో : పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులంతా తీవ్ర ఇబ్బందులకు గురైన నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదేశం మేరకు సోమవారం ఖమ్మం నగరంలో నిరుద్యోగుల మార్చ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి...