Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ఇవ్వడం దేశానికి గర్వకారణం
భారత్కు ఆర్థిక సంస్కరణలు పునాది వేసిన మహానీయడు పివి: బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్రప్రభుత్వం...
ఈ ఏడాది ఐదుగురికి భారత రత్న..
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలన్న నిర్ణయంతో దేశంలో అత్యున్నత పౌర పురస్కార విజేతల...
నా కల ఇప్పుడు నెరవేరింది: సురభి వాణిదేవి
నాన్నకు భారతరత్న రావటం ఆనందంగా ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తెలిపారు. నా కల ఇప్పుడు నెరవేరిందన్నారు. కొంచెం ఆలస్యమైనా పివికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. తెలంగాణ గడ్డ...
పివికి భారత రత్న…… జీవిత విశేషాలు
హైదరాబాద్: తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న అత్యున్నత పురష్కారం రావడం పట్ల రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ...
పివి, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. హరిత విప్లవ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్లకు భారత రత్న వరించింది....
ఆ సీక్రెట్లను బయటపెట్టిన రేవంత్
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ఎంఎల్ఎలు కెసిఆర్పై ఒత్తిడి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా...
గ్రామాలను పట్టించుకోని నిర్మల బడ్జెట్
బడ్జెట్ రూపకల్పన అనేది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలి. అప్పుడే బడ్జెట్ ప్రయోజనం నెరవేరుతుంది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నా...
మయన్మార్లోకి రాకపోకలు బంద్..
న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ సరిహద్దుల వద్ద 16 కిలోమీటర్ల వరకు రెండు దేశాలలోకి పాస్పోర్టు, వీసా వంటి పత్రాలేవీ లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ...
ఏపార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ
బిఆర్ఎస్ నాయకులు బిజెపి చేరాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి పార్లమెంటు ఎన్నికల్లో ఏపార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా 17 స్ధానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి,...
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...
మంచి పని చేసేవారికి గుర్తింపు దక్కదు
ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అదే
తప్పులు చేసేవారు తరచు శిక్ష తప్పించుకుంటున్నారు
హాస్యస్ఫూరకంగానే ఇలా అంటుంటా : గడ్కరీ
న్యూఢిల్లీ : ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, చక్కగా పని చేసేవారికి ఎన్నటికీ...
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఒక రోజు పొడిగింపు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఒక రోజు పొడిగించనున్నారు. సమావేశాలు శనివారం (10న) ముగుస్తాయి. 2014కు ముందు, ఆ తరువాత దేశ ఆర్థిక పరిస్థితిని పోలుస్తూ ‘శ్వేత పత్రం’ సమర్పించాలని...
వందే భారత్ భోజనం ప్యాకెట్లో బొద్దింక !
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయడంలో రైల్వేల పనితీరు మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలులోని భోజనమే నాణ్యత విషయంలో ప్రశ్నార్థకం కావడం సంచలనం...
రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం
రాంచి: లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
రిజర్వేషన్ల పేరుతో బిజెపి మహిళలను మోసం చేస్తోంది
భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి వెంటనే అమలు చేయకుండా బిజెపి మహిళలను మోసం చేస్తోందని...
గ్రామీ పురస్కారాలలో భారతీయ ఖ్యాతి…
లాస్ ఎంజెలిస్ : సంగీత ప్రపంచంలో సమున్నత ప్రతిభ కనబర్చిన వారికి గౌరవం కల్పించే గ్రామీ పురస్కారాలలో భారతీయ స్వరశక్తి వెల్లివిరిసింది. ఈసారి భారత్కు ఐదు అవార్డులు వచ్చాయి. అమెరికాలోని విఖ్యాత లాస్ఎంజెలిస్లో...
మణిపూర్ను బిజెపి దారుణంగా దెబ్బ తీసింది: మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ : మణిపూర్లో పరిస్థితిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ వల్ల అసంఖ్యాక ప్రజల జీనవం దెబ్బ తిని తొమ్మిది మాసాలు...
అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తేస్తాం:రాహుల్
రాంచి: లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
కుటుంబ పాలనతో దేశానికి నష్టం.. మేము వారసత్వ రాజకీయాలు చేయలేదు
కుటుంబ పాలనతో దేశానికి నష్టం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. తాను, అమిత్ షా,...