Home Search
అటల్ బిహారీ వాజ్పేయి - search results
If you're not happy with the results, please do another search
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
యూత్ పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని మౌనిక
మనతెలంగాణ/హైదరాబాద్ : గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కె.మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో...
చైనా విషయంలో పిఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ...
పిఎం, మంత్రుల ఆస్తులను ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన తాజా ప్రకటనలో, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు రూ. 26 లక్షలకు పెరిగాయి - మార్చి 2021 చివరి నాటికి రూ. 1,97,68,885 నుండి...
కర్నాటకలో మూడు రోజులకే ధ్వంసమైన తేలియాడే వంతెన !
బెంగళూరు: ఉడిపిలోని మాల్పే బీచ్లో కర్ణాటకలో తొలి తేలియాడే వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే కుప్పకూలింది. ఈ వంతెనను గత శుక్రవారం (మే 6) ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ప్రారంభించారు....
రెండోసారి యూపి ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
లక్నో: భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మెగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి...
కెసిఆర్ ఆత్మ అంబేద్కర్
ఆయనే నిజమైన అంబేద్కర్ వాది
ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు
105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన
వారిని ఏమంటారు, ఆ పనిచేసిన
కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్పేయిలపై
మీ...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
జనాభా తగ్గిస్తే ఎంపి సీట్ల కోతలా
కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: జనాభాను సరిగ్గా అదుపు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఇటీవలి తమ...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే దోషి
ప్రత్యేక కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: బొగ్గు గని కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేను దోషిగా ప్రత్యేక తేల్చింది. 1999లో అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో జార్ఖండ్ బొగ్గు బ్లాక్...
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
ఉప్పెనలో ఊరట
దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్లు, 2771 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...