Home Search
ఆందోళనలు - search results
If you're not happy with the results, please do another search
రూ.72,000 దాటింది..
రికార్డు స్థాయికి బంగారం
వరుసగా మూడో రోజు పెరిగిన ధర
ముంబై : బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగి, జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 10...
రైతుకు బోనస్ ఎగవేస్తే ఊరుకోం
మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి : రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన రూ 500 బోనస్ చెల్లించే వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గులాబీ, ఆకుపచ్చ కండువాలు ధరించి బిఆర్ఎస్ శ్రేణులు...
నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచుతారా?: బండి సంజయ్
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసిందుకు రైతులను నట్టేట ముంచుతారా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
తాగు నీటికి ఢోకాలేదు
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ...
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
కవిత అరెస్టుపై.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కన్నెర్ర చేశారు. కవిత అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. బస్సు డిపోల...
సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...
బాబ్లీ కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
తెలంగాణ ప్రాంత రైతుల భూముల ఎడారిగా మారుతుంటే చూస్తూ ఉండలేక ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టి ఆందోళనలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం మహారాష్ట్రలోని "బిలోలి...
సిఎఎపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లీంలు
న్యూఢిల్లీ: కేంద్రం అమలులోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందని ఆక్షేపించింది. దీని అమలుకు...
సహకార స్ఫూర్తే తారక మంత్రం
ఆర్థిక నిర్వహణ విషయంలో ఎన్డిఎ నేతృత్వంలోని కేంద్రానికి విపక్షంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు దారి తీశాయి. చివరకు ఈ విభేదాలు దేశంలో...
భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాటం
హైదరాబాద్: భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాడుతున్నారని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ’స్ట్రాన్ ఉమెన్ స్ట్రాంగ్ భారత్’ థీమ్తో అపోలో...
జిడిపి 8 శాతానికి చేరొచ్చు
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (20223-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 8 శాతాన్ని తాకవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం రెండో ముందస్తు...
మా పాలనకు రెఫరెండం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యామని, అందుచేతనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు...
అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది
నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే
ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే
మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ
గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’...
మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండవ దశ
వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు
రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు
వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం
బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి...
ఇక దక్షిణ తెలంగాణ ఎడారేనా?
(లక్కా భాస్కర్రెడ్డి)
ఎక్కడ కుప్పం ..ఎక్కడ శ్రీశైలం జలాశయం.. కొండలు గుట్టలు రాళ్లు తిప్పలు దాటుకొని ,నదీపరివాహక ప్రాంతం కూడా కాదని ఎగువన 672 కిలోమీటర్ల దూరాన ఉన్న కర్టాటక ,తమిళనాడు సరిహద్దుల్లోకి కృష్ణానదీజలాలు...
రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది
సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
వెంటాడిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మృతి
మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్చెరు : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ లాస్య నందిత (37) దుర్మరణం...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...