Monday, May 6, 2024
Home Search

ఆందోళనలు - search results

If you're not happy with the results, please do another search

ఎన్‌ఆర్‌సిపై నిర్ణయం తీసుకోలేదు

  ఎన్‌పిఆర్‌కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...

సిఎఎపై షహీన్‌బాగ్ నిరసన ఓ కుట్ర

  సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్‌బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం కాంగ్రెస్, ఆప్‌లపై తీవ్ర విమర్శ న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్‌లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...

బడ్జెట్‌పై చర్చకు 1 న విపక్షాల సమావేశం

న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత బడ్జెట్ ప్రధాన అంశాలపై పార్లమెంటు సమావేశాల్లోచర్చించడానికి అనుసరించే వ్యూహంపై ఫిబ్రవరి 1 న విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వివిధ...

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

  హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...

ఏ వేదికపై నుంచైనా చర్చకు సిద్ధం: మాయావతి

లక్నో : ఏ వేదికపై నుంచైనా సిఎఎపై చర్చించడానికి బిఎస్‌పి సిద్ధమని బిఎస్‌పి అధినేత్రి మాయావతి బుధవారం ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్‌షా విపక్షాలకు సవాలు విసిరిన రోజు తరువాత మాయావతి ఈ...

అరిచి గీపెట్టినా‘కా’ను రద్దు చేయం

  లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరిగినా దాన్ని రద్దు చేసే ప్రశ్నే...
Prithviraj

ఎస్‌విబిసి ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా

  ఎస్‌విబిసి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృథ్వీ రాజ్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై పెద్ద దుమారం రేగడంతో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని వైసిపి హైకమాండ్...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...

అరవింద్ టికెట్లు అమ్ముకున్నాడు

  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కార్యకర్తల నిరసనలు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల ముందే ఆందోళనలు ఎంపికి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్/నిజామాబాద్ : మున్సిపల్ టిక్కెట్లను ఎంపి అరవింద్ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని,...
Mahesh babu

ఎపి రాజధాని ఎఫెక్ట్.. మహేష్ బాబు ఇంటిముందు విద్యార్థుల ఆందోళన

  హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..ఈ అంశంపై ఎపికి చెందిన సినిమా హీరోలు స్పందించాలని ఎపి విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎపికి చెందిన...
farmers protest against AP Capital

రైతుల నిరసన దీక్షలో విషాదం.. గుండెపోటు రైతు మృతి

  అమరావతి: రాజధానిని తరలించొద్దంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న దొండపాడుకు చెందిన కొమ్మినేని మల్లిఖార్జునరావు అనే రైతు తీవ్ర ఆవేధనకు లోనై గుండెపోటుతో...
Modi

పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు

      కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....
CAA

సిఎఎకు వ్యతిరేకంగా పాటలు, పద్యాలతో ప్రదర్శనలు

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న ఆందోళన కారులకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ లోని కళాకారులు పాటలు, పద్యాలతో బుధవారం ప్రదర్శనలు సాగించారు. వీరంతా సఫ్దార్ హష్మి మెమోరియల్...
Dalit Chief Minister Congress election stunt for Punjab

రాజ్యాంగాన్ని బిజెపి బలహీనపరుస్తోంది: మాయవతి

  న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ మతత్వానికి అడుగులు వేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే నిరసనలు హింసాత్మకం కావద్దని బిఎస్‌పి అధినేత్రి మాయవతి అన్నారు. ఈ ఏడాది గతేడాది మాదిరిగా బాధాతప్తమైన సంవత్సరంగా...

అమరావతి రైతుల ఉద్యమానికి నారా భువనేశ్వరి మద్దతు

ఆంధ్రప్రదేశ్ : నారా భువనేశ్వరి అమరావతిలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు పలికారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబుతో కలిసి పర్యటించారు. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతికి ఉన్న...
CAA Protests

సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం

ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ...

Latest News

పంట నేలపాలు