Home Search
ఆందోళనలు - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. వరుసగా 21 రోజులపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒకరోజు తర్వాత సోమవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా...
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
హైదరాబాద్: దేశంలో వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 21 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38,...
బంగారం @రూ.50,000
ముంబై : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకీ పసిడి ధరలు పరుగులు తీస్తూ సామాన్య ప్రజలకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్కు...
అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత
మద్యం మత్తులో పెనుగులాట, గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు
నిలువరించే క్రమంలో కాల్చివేసిన పోలీసులు
రోడ్లపైకి వచ్చి నల్లజాతీయుల ఆందోళనలు
అట్లాంటా : ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో రగిలిపోతున్న అమెరికాలో మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా...
ఆస్పత్రులే హాట్స్పాట్లు
ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్
వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు
హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు
శానిటేషన్ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు
కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిమితి పరుపులతో వైద్యం
హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
సైన్యాన్ని దింపుతా
మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి
ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం
అమెరికాలో అల్లర్లపై...
గేల్ కూడా జాతి వివక్ష బాధితుడే
బార్బడోస్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా పలు సార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్లు ఆడే సమయంలో తాను పలు సార్లు...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....
ఫేస్బుక్ మరో భారీ డీల్
జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను...
ఆంధ్ర అక్రమనీటి తరలింపును అడ్డుకోండి
కృష్ణా నీటివాటాల్లో తెలంగాణకు అన్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టులను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
వలస కూలీల రైలు ఛార్జీలను మేం భరిస్తాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
భగవత్ ఉద్బోధ
ఎడారిలో వాన చినుకులా, బొత్తిగా ఎదురు చూడని వైపు నుంచి అమృత బిందువు వంటి ఒక మంచి పలుకు కరోనాను మించిన మహమ్మారిలా దేశంలో వ్యాపించి జాతి సమైక్యతను బలి తీసుకుంటున్న విద్వేష...
ముంబయి తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా.. ఆందోళనలో డాక్టర్లు..
ముంబయి: నగరంలో కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబయి తాజ్ హోటల్ లో కరోనా కలకలం రేపుతోంది. హోటల్లో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వెంటనే...
తిరుమలలో కరోనా కలకలం.. భక్తుడికి అస్వస్థత
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా తిరుమల క్షేత్రంలోనూ ఓ భక్తుడికి కరోనా వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా భక్తుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ...
కరోనాపై కంగారొద్దు
నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
ఇంటలిజెన్స్ హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: సిఎఎ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో మృతుల సంఖ్య ఏడుకు చేేరుకోగా... మరో 105 మంది చికిత్స పొందుతున్నారు....