Home Search
ఆందోళనలు - search results
If you're not happy with the results, please do another search
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రధాని...
దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పదవరోజు అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వేలాదిమంది రైతులు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2...
బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం
జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం
డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష...
సామాజిక న్యాయమేనా?
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారిపై నాలుగు గోడల మధ్య, జనాంతికంగా చేసే అవమానకర వ్యాఖ్యలను నేరపూరితమైనవిగా పరిగణించరాదని, బయటి వారు సాక్షులుగా లేని అటువంటి దూషణలు దోషం కిందికి రావని ముగ్గురు...
‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
కుప్పంలో ఉద్రిక్తత.. టిడిపి నేతల గృహనిర్బంధం
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి పోటాపోటీ పాదయాత్రలు, ర్యాలీలతో ఆందోళనలు నెలకొన్నాయి. హంద్రీనీవా సాధన కోసం టిడిపి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లపట్టాలపై...
హస్తంవి మాటలే.. చేతలు ఉత్తవే
బిజెపి ఏదో ఊహించి తమకు తామే ఆందోళనలు చేస్తుంది
గుజరాత్ తరహా చట్టాలు తెచ్చి రోడ్ల విస్తరణ చేస్తాం
రోడ్ల మధ్యలో ఉన్న దర్గాలు, గుళ్ల తొలగించేందుకు బిజెపి, ఎంఐఎం సహకరించాలి
శాసనమండలిలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్...
కిర్గిజ్స్థాన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రద్దు
మూకుమ్మడి ఆందోళనల ఫలితం...
మాస్కో : కిర్గిజ్ రాజధాని,బిష్కెకె, తదితర ఇతర నగరాల్లో విపక్షాల మద్దతుదార్ల మూకుమ్మడి ఆందోళనల కారణంగా వారాంతపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్టు కిర్గిజ్స్థాన్ సెంట్రల్ ఎన్నికల కమిషన్...
రైతులు విజయం సాధిస్తారు
గాంధీ చూపిన బాటలో రైతులు ఆందోళన చేస్తున్నారు
అగ్రి ఆందోళనలపై వీడియో సందేశంలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీకి రైతులు, కూలీలు, కార్మికులు అంటే ఎంతో సానుభూతి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
కార్పోరేట్ సంకలోకి సాగు!
ఓటింగ్కు నై... మూజువాణికి జై
విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు...
అన్నదాతల పాలిట డెత్వారంట్: వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
అన్నదాతల పాలిట డెత్వారంట్
వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో...
కేంద్ర నూతన విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్కు ఆటంకం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు....
మహారాష్ట్ర గవర్నర్ తో కంగనా భేటీ..
ముంబై:మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియార్ తో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భేటీ అయ్యారు.ఆదివారం భారీ బందోబస్తు మధ్య కంగనా రనౌత్ రాజ్ భవన్ కు చేరుకుంది. ఈ సమయంలో శివసేన...
అమెరికాలో పోలీస్ కాల్పులు.. ఇద్దరు మృతి
కెనోషా: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషాలో నిరసన తెలుపుతున్న నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి 11:45 సమయంలో ఈ కాల్పుల ఘటన...
టిక్టాక్కు 45 రోజుల అల్టిమేటం
అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక
కొనుగోలుపై చర్చిస్తున్నామన్న మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ కొనుగోలు హాట్ టాపిక్గా మారింది. టిక్టాక్ కొనుగోలు విషయం 45 రోజుల్లో తేల్చే యాలని...
ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!
100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం...