Home Search
ఆందోళనలు - search results
If you're not happy with the results, please do another search
కొనసాగుతున్న నిరసనల మధ్య సూకీ నిర్బంధం పొడిగింపు
యాంగూన్ : మయన్మార్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నప్పటికీ మిలిటరీ పాలకులు మాత్రం అంగసాన్ సూకీ నిర్బంధాన్ని ఈనెల 17 వరకు పొడిగించారు. సోమవారంతో సూకీ నిర్బంధం గడువు పూర్తి అయినప్పటికీ సూకీ విడుదల...
‘ఆందోళన జీవులూ’ ఉన్నారు: మోడీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రోత్సహిస్తున్న వారిపై విరుచుకు పడ్డారు. ఇటువంటి ఆందోళనలను నిర్వహిస్తున్న వారిని కొత్త జాతికి...
మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి
రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది
ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి
ఆందోళనలో...
మయన్మార్లో ఉధృతమౌతున్న ప్రజాందోళనలు
ఆందోళనకారులపై జలఫిరంగుల ప్రయోగం
రాజధానితోపాటు అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు
నిర్బంధంలో ఆస్ట్రేలియా ఆర్థికవేత్త : విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్
యాంగూన్ : మయన్మార్లో మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు పెల్లుబుకుతున్నాయి. పాలక...
చర్చలకు రైతులు సిద్ధం
n తేదీ సూచించాలని ప్రభుత్వానికి సూచన
n ఆందోళన జీవి
అన్నందుకు అభ్యంతరం
తెలిపిన రైతులు
n ఎంఎస్పిపై చట్టం
చేయాల్సిందే : తికాయత్
ఘజియాబాద్: దేశంలో ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబోమని భారతీయ కిసాన్ యూనియన్...
మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
ఆదివారం ప్రజాందోళనల ఫలితం
యాంగూన్ : మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యాంగూన్ నగరంలో ఆదివారం ప్రజాందోళనలు మిన్ను ముట్టడంతో మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ అయింది. శనివారం ఇంటర్నెట్ సర్వీస్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే....
సాగు చట్టాలపై భారత్కు అమెరికా మద్దతు
సాగు చట్టాలపై భారత్కు అమెరికా మద్దతు
సంస్కరణలను స్వాగతిస్తున్నాం.. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకోండి
అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన
వాషింగ్టన్: భారత్లో తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ట్విట్టర్...
జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె
ఢిల్లీ: కేంద్ర కొత్త సాగు చట్టాలను తాము వ్యతిరేకించామని రాజ్యసభ ఎంపి కె.కేశవరావు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రైతుల ఆందోళనలు, కేంద్ర సాగు చట్టాలపై చర్చ సందర్భంగా...
కేంద్రం సెగకు ‘కంది’పోతున్న రైతు
9శాతం పంటకే మద్దతు ధర
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట దోబూచులాటగా మా రాయి. ఒకనాడు దిగుమతుల భారం మో యలేక పప్పుధాన్య పంటల సాగును ప్రత్యేక...
ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక..
న్యూఢిల్లీ: ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న రైతు...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
బిజెపి గాడ్సే వారసుల పార్టీ
తెలంగాణ గాంధీ కెసిఆర్ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు
బిజెపికి మతరాజకీయాలే తెలుసు
ఎంఎల్ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్సిలు భానుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
‘కొంత జీవహింస, కొన్ని జూదాలు
ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుండీ జనవరి నెల వచ్చిందంటే, ఆ నెల రెండో వారం చివర్లో వచ్చే మకర ‘సంక్రాంతి’ దగ్గరపడే కొద్దీ ‘ఆంధ్రా’లో ఎంతో సందడి...
దట్టమైన పొగమంచు.. దీక్షలు కొనసాగింపు
ఎముకలు కొరికే చలిలోను 37 వరోజు కొనసాగిన రైతు ఆందోళనలు
ఎంఎస్పికి గ్యారంటీ, సాగు చట్టాల రద్దుపై రెండో మాట లేదంటున్న రైతు నేతలు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 37వ రోజు...
రైతులతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్ధం
తేదీ నిర్ణయించాలని రైతుసంఘాలకు లేఖ
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు సాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త...
రక్తంతో ప్రధాని మోడీకి లేఖ..
నోయిడా: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి భారతీయ కిసాన్ యూనియన్(లోక్శక్తి) అధినేత షియోరాజ్సింగ్ రక్తంతో లేఖ రాశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కి హామీ...
సిస్టర్ అభయ హత్యకేసు: 28 ఏళ్ల తర్వాత తీర్పు
తిరువనంతపురం: కేరళలో 28 ఏళ్ల క్రితం జరిగిన సిస్టర్ అభయ (21) హత్యపై మంగళవారం సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. సంచలనం కలిగించిన ఈ కేసులో సిస్టర్ అయను ఫాదర్ థామస్ కొట్టూర్,...
25న రైతులతో భేటీ కానున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న రైతులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్...
నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంది: సుప్రీం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న పిిటిషన్లను తరువాత పరిశీలిస్తామన్న సిజెఐ ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించాలని పిటిషన్ ను...
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకె
అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్లు రెడీ
రూ.3.9 లక్షల కోట్లు రావచ్చని అంచనా
చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్సిగ్నల్
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన...