Monday, June 17, 2024
Home Search

ఆందోళనలు - search results

If you're not happy with the results, please do another search
Angsan Sookie's detention has been extended to 17th of this month

కొనసాగుతున్న నిరసనల మధ్య సూకీ నిర్బంధం పొడిగింపు

  యాంగూన్ : మయన్మార్‌లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నప్పటికీ మిలిటరీ పాలకులు మాత్రం అంగసాన్ సూకీ నిర్బంధాన్ని ఈనెల 17 వరకు పొడిగించారు. సోమవారంతో సూకీ నిర్బంధం గడువు పూర్తి అయినప్పటికీ సూకీ విడుదల...
PM Modi slams Oppn in Lok Sabha over farm Laws

‘ఆందోళన జీవులూ’ ఉన్నారు: మోడీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రోత్సహిస్తున్న వారిపై విరుచుకు పడ్డారు. ఇటువంటి ఆందోళనలను నిర్వహిస్తున్న వారిని కొత్త జాతికి...
Govt is committed to the welfare of Farmers:Modi

మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి

  రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి ఆందోళనలో...
Rising public unrest in Myanmar

మయన్మార్‌లో ఉధృతమౌతున్న ప్రజాందోళనలు

  ఆందోళనకారులపై జలఫిరంగుల ప్రయోగం రాజధానితోపాటు అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్బంధంలో ఆస్ట్రేలియా ఆర్థికవేత్త : విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్ యాంగూన్ : మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు పెల్లుబుకుతున్నాయి. పాలక...
won't allow business over hunger in Country:Tikait

చర్చలకు రైతులు సిద్ధం

  n తేదీ సూచించాలని ప్రభుత్వానికి సూచన n ఆందోళన జీవి అన్నందుకు అభ్యంతరం తెలిపిన రైతులు n ఎంఎస్‌పిపై చట్టం చేయాల్సిందే : తికాయత్ ఘజియాబాద్: దేశంలో ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబోమని భారతీయ కిసాన్ యూనియన్...
Internet restored in Myanmar

మయన్మార్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ

ఆదివారం ప్రజాందోళనల ఫలితం యాంగూన్ : మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యాంగూన్ నగరంలో ఆదివారం ప్రజాందోళనలు మిన్ను ముట్టడంతో మయన్మార్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ అయింది. శనివారం ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే....
US Supports to Indian New Farm Laws

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు సంస్కరణలను స్వాగతిస్తున్నాం.. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకోండి అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన వాషింగ్టన్: భారత్‌లో తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ట్విట్టర్...
జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె

జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె

ఢిల్లీ: కేంద్ర కొత్త సాగు చట్టాలను తాము వ్యతిరేకించామని రాజ్యసభ ఎంపి కె.కేశవరావు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రైతుల ఆందోళనలు, కేంద్ర సాగు చట్టాలపై చర్చ సందర్భంగా...
Support price not give to sorghum crop by modi govt

కేంద్రం సెగకు ‘కంది’పోతున్న రైతు

9శాతం పంటకే మద్దతు ధర మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట దోబూచులాటగా మా రాయి. ఒకనాడు దిగుమతుల భారం మో యలేక పప్పుధాన్య పంటల సాగును ప్రత్యేక...
AIKSCC and BKU withdraw from farmers protest: VM Singh

ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక..

న్యూఢిల్లీ: ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న రైతు...
New Farm laws are Public issue

కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య

  గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
TRS leaders criticizes BJP

బిజెపి గాడ్సే వారసుల పార్టీ

  తెలంగాణ గాంధీ కెసిఆర్‌ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు బిజెపికి మతరాజకీయాలే తెలుసు ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్‌సిలు భానుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
Sankranthi celebrations in Telugu states

‘కొంత జీవహింస, కొన్ని జూదాలు

  ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుండీ జనవరి నెల వచ్చిందంటే, ఆ నెల రెండో వారం చివర్లో వచ్చే మకర ‘సంక్రాంతి’ దగ్గరపడే కొద్దీ ‘ఆంధ్రా’లో ఎంతో సందడి...
Farmers Agitation Enters 37th day in Delhi Border

దట్టమైన పొగమంచు.. దీక్షలు కొనసాగింపు

ఎముకలు కొరికే చలిలోను 37 వరోజు కొనసాగిన రైతు ఆందోళనలు ఎంఎస్‌పికి గ్యారంటీ, సాగు చట్టాల రద్దుపై రెండో మాట లేదంటున్న రైతు నేతలు న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 37వ రోజు...
Farmers were once again invited to talks by central government

రైతులతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్ధం

  తేదీ నిర్ణయించాలని రైతుసంఘాలకు లేఖ న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు సాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త...
Farmers Write letter to PM Modi with Blood

రక్తంతో ప్రధాని మోడీకి లేఖ..

నోయిడా: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) అధినేత షియోరాజ్‌సింగ్ రక్తంతో లేఖ రాశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి హామీ...
28 years Later Verdict in Sister Abhaya Murder Case

సిస్టర్ అభయ హత్యకేసు: 28 ఏళ్ల తర్వాత తీర్పు

తిరువనంతపురం: కేరళలో 28 ఏళ్ల క్రితం జరిగిన సిస్టర్ అభయ (21) హత్యపై మంగళవారం సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. సంచలనం కలిగించిన ఈ కేసులో సిస్టర్ అయను ఫాదర్ థామస్ కొట్టూర్,...
PM Modi to interact with farmers on 25 December

25న రైతులతో భేటీ కానున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న రైతులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్...

నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంది: సుప్రీం

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న పిిటిషన్లను తరువాత పరిశీలిస్తామన్న సిజెఐ ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించాలని పిటిషన్ ను...
Central Cabinet OK for spectrum auction

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకె

  అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్‌లు రెడీ రూ.3.9 లక్షల కోట్లు రావచ్చని అంచనా చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్‌సిగ్నల్ కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన...

Latest News