Home Search
ఆందోళనలు - search results
If you're not happy with the results, please do another search
అరిచి గీపెట్టినా‘కా’ను రద్దు చేయం
లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరిగినా దాన్ని రద్దు చేసే ప్రశ్నే...
ఎస్విబిసి ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా
ఎస్విబిసి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృథ్వీ రాజ్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై పెద్ద దుమారం రేగడంతో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని వైసిపి హైకమాండ్...
మరోసారి ఆలోచించండి
సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల్ని రద్దు చేయండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
అరవింద్ టికెట్లు అమ్ముకున్నాడు
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కార్యకర్తల నిరసనలు
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిల ముందే ఆందోళనలు
ఎంపికి వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్/నిజామాబాద్ : మున్సిపల్ టిక్కెట్లను ఎంపి అరవింద్ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని,...
ఎపి రాజధాని ఎఫెక్ట్.. మహేష్ బాబు ఇంటిముందు విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..ఈ అంశంపై ఎపికి చెందిన సినిమా హీరోలు స్పందించాలని ఎపి విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎపికి చెందిన...
రైతుల నిరసన దీక్షలో విషాదం.. గుండెపోటు రైతు మృతి
అమరావతి: రాజధానిని తరలించొద్దంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న దొండపాడుకు చెందిన కొమ్మినేని మల్లిఖార్జునరావు అనే రైతు తీవ్ర ఆవేధనకు లోనై గుండెపోటుతో...
పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....
సిఎఎకు వ్యతిరేకంగా పాటలు, పద్యాలతో ప్రదర్శనలు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న ఆందోళన కారులకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ లోని కళాకారులు పాటలు, పద్యాలతో బుధవారం ప్రదర్శనలు సాగించారు. వీరంతా సఫ్దార్ హష్మి మెమోరియల్...
రాజ్యాంగాన్ని బిజెపి బలహీనపరుస్తోంది: మాయవతి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ మతత్వానికి అడుగులు వేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే నిరసనలు హింసాత్మకం కావద్దని బిఎస్పి అధినేత్రి మాయవతి అన్నారు. ఈ ఏడాది గతేడాది మాదిరిగా బాధాతప్తమైన సంవత్సరంగా...
అమరావతి రైతుల ఉద్యమానికి నారా భువనేశ్వరి మద్దతు
ఆంధ్రప్రదేశ్ : నారా భువనేశ్వరి అమరావతిలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు పలికారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబుతో కలిసి పర్యటించారు. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతికి ఉన్న...
సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం
ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ...