Tuesday, April 30, 2024

జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె

- Advertisement -
- Advertisement -

TRS Party support to Farmers strike

ఢిల్లీ: కేంద్ర కొత్త సాగు చట్టాలను తాము వ్యతిరేకించామని రాజ్యసభ ఎంపి కె.కేశవరావు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రైతుల ఆందోళనలు, కేంద్ర సాగు చట్టాలపై చర్చ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు మాట్లాడారు. రైతులతో కేంద్రం జరిపిన చర్చల వివరాలు వెల్లడించలేదన్నారు. జై జవాన్-జై కిసాన్ నినాదానికి కట్టుబడి ఉండాలని కేంద్రానికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News