Home Search
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
గ్రామీణ అనారోగ్యం నయం కాదా?
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2...
ప్రైవేట్ టీవీ ఛానళ్లలో ప్రజాసేవ సమాచార ప్రసారానికి ప్రభుత్వం ఆమోదం
న్యూఢిల్లీ : ప్రైవేట్ ఛానళ్లు రోజూ 30 నిమిషాల పాటు ప్రజాసేవ సమాచారాన్ని ప్రసారం చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఇతర టెలివిజన్ ఛానళ్లు కార్యక్రమాలను పొందుపర్చుకోవచ్చని సూచించింది. గతంలో...
సంపద చెరబట్టిన సంపన్నులు
అదానికి 1 శాతం పన్నేసినా రూ 1.79లక్షలకోట్లు
భారత్ సంపద సంపన్నులదే పెద్దఖాతా
మొత్తం సంపదలో 40 శాతం 1 శాతం సంపన్నులదే
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్ఫామ్ నివేదిక
బిలియనీర్లపై 5 శాతం పన్నేసినా పిల్లలందరికీ...
40 శాతం సంపద ఒక్క శాతం భారతీయుల వద్ద కేంద్రీకృతం!
డావోస్: భారత దేశంలో ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో 40 శాతం ఆస్తులు ఉన్నాయని, కాగా జనాభాలో 3 శాతం సంపదయే కింది స్థాయి ప్రజల్లో ఉందని ఓ నూతన అధ్యయనంలో వెల్లడయింది....
గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?
బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
సంచారులపై కమిషన్లు ఏమి చేశాయి?
సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసి 2008లోనే నివేదికలు తీసుకుంది. కానీ నిర్ణయం చెప్పలేదు. అలాగే బిజెపి పార్టీ అధికారంలోకి...
కేంద్ర మంత్రితో ఎంపి బోర్లకుంట, ఎంఎల్ఎ దివాకర్ రావు భేటీ..
ఢిల్లీ: మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్ బోధనా కళాశాల తరగతులను ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
సారీ.. సీట్లివ్వలేం
ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల వ్యవహారంలో చేతులెత్తేసిన కేంద్రం
నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం నిబంధనలు అనుమతించవని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో సంక్షోభం కారణంగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు చుక్కెదురైంది....
మంకీపాక్స్ అడుగులు
ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స...
ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు
న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. 31 ఏళ్ల వ్యక్తికి తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ అయింది. అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు...
దేశంలో కొత్తగా 2,527 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,527 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1656 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో...
రాష్ట్రాల వద్ద 20.16 కోట్ల కొవిడ్ టీకా డోసులు
న్యూఢిల్లీ: దేశం లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20.16 కోట్లకు పైగా మిగిలిన, ఇంకా ఉపయోగించని కొవిడ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది....
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు: రాహుల్ గాంధీ
న్యూ యార్క్ టైమ్స్ కోవిడ్ నివేదికపై ...
న్యూఢిల్లీ: “ప్రభుత్వ నిర్లక్ష్యం” కారణంగా భారతదేశంలో కనీసం 40 లక్షల మంది కోవిడ్ -19 బారిన పడ్డారని, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షలు...
అమ్మాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు
చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలని చట్టం ఉండగా.. ఆ...
దేశంలో మరో 8,603 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్తతగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,603 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 415 కరోనాతో మరణించగా 8,190 మంది...
దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి....
15 నుంచి విదేశీయులకు భారత పర్యాటక వీసాలు
ఛార్టెడ్ విమానాల్లో వచ్చే వారికే!
వాణిజ్య విమానాల్లో వచ్చేవారు మరో నెల ఆగాల్సిందే!!
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దాదాపు సంవత్సరంన్నరపాటు భారత్ పర్యాటక వీసాలను రద్దుచేసింది. అయితే ఇప్పుడు పర్యాటక వీసాలను అక్టోబర్ 15...
ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ కార్యక్రమాన్ని జిఎం గజానన్ మాల్య, జోన్ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం...
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు
టార్గెటుపై విశ్వాసాలు
మన్సుఖ్ ముందు కరోనా సవాలు
రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
కరోనా టీకా సర్టిఫికెట్లలో తప్పులను సరిచేసే ‘కోవిన్ ’
న్యూఢిల్లీ :కరోనా టీకా లబ్ధిదారులు తమ సర్టిఫికెట్లలో ఏమైనా తప్పులుంటే ఇక నుంచి కోవిన్ డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా సరిదిద్దుకోవచ్చు. లబ్ధిదారుల పేరు, పుట్టిన సంవత్సరం, స్త్రీ, పురుషులు ఇలా ఏ తప్పులు...