Home Search
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
భారత్కు ప్రయాణించవద్దు: బైడెన్ ప్రభుత్వం
భారత్కు ప్రయాణించవద్దు
సురక్షితం కాదనుకుంటే వెంటనే వచ్చేయండి
అమెరికన్ పౌరులకు బైడెన్ ప్రభుత్వం సూచనలు
భారత్లో కొవిడ్-19 పరిస్థితిపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: అమెరికన్ పౌరులెవరూ భారతదేశానికి ప్రయాణించవద్దని, అలాగే భారతదేశంలోని అమెరికన్ పౌరులతోపాటు తమ దౌత్య కార్యాలయాలలో...
దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 30,254 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 391మంది మృతి చెందారు. అదే సమయంలో 33,136 మంది బాధితులు...
పేదరిక గీత – కొత్త నిర్వచనం
పేదరిక గీత గీయడానికి తిన తిండి, కనీస రాబడి ఉన్నాయా, లేవా అనే ఒక్క అంశాన్నే పరిగణించడం సరికాదని ఇల్లు, చదువు, పారిశుద్ధం, వైద్యం వంటి జీవన వసతుల అందుబాటును కూడా కొలబద్దగా...
దేశంలో మరో 63,371 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు తగ్గుతుంది. భారత్ లో గత 24 గంటల్లో 63,371 కొత్త కోవిడ్-19 కేసులు, 895 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
భారత్ లో 73 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 67,708 కొత్త కరోనా కేసులు, 680 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098కి చేరింది. వీటిలో...
దేశంలో 72 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 63,509 కొత్త కోవిడ్-19 కేసులు, 730 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,39,390కి...
2021 మొదట్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి : కేంద్రమంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పోటీపడుతున్న సమయంలో దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ 2021 మొదట్లోనే అందుబాటు లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది....
దేశంలో 59లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా పెరుగున్నాయి. ఇప్పటికే కోవిడ్-19 కేసులు 59 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదు కాగా...1,089మంది మృతి...
భారత్ లో 53లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 53 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కోవిడ్-19 కేసులు, 1,247 మంది మృతి చెందారు. దేశంలో...
దేశంలో 52లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు 52 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 96,424 కొత్త కోవిడ్-19 కేసులు, 1174 మరణాలు నమోదయ్యాయని...
దేశంలో 50లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు 50లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 90,123 కొత్త కోవిడ్-19 కేసులు, 1,290 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
భారత్లో 30లక్షలకు చేరువలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు 30లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 69,878 కేసులు, 945 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
దేశంలో కొత్తగా 68,898 కేసులు.. 983 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 30లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 68,898 కొత్త కోవిడ్-19 కేసులు, 983 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,652 కొత్త కోవిడ్-19 కేసులు, 977 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
దేశంలో మరో 64,531 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కోవిడ్-19 కేసులు, 1,092 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
దేశంలో 26లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో గత 24గంటల్లో 57,982 కొత్త కోవిడ్-19 కేసులు,941 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...