Home Search
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
63,490 కొత్త పాజిటివ్ కేసులు
26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
72 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది....
ఇండియాలో కొత్తగా 63,489 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత 24గంటల్లో 63,489 కొత్త కోవిడ్-19 కేసులు, 944 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం...
దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 65,002 కొత్త కోవిడ్-19 కేసులు, 996 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో...
24 గంటల్లో కొత్తగా 64,553 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వికృత రూపం దాల్చుతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదైతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో భారతదేశంలో 64,553 కొత్త కోవిడ్-19 కేసులు, 1007 మరణాలు...
దేశంలో కొత్తగా 56,282 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 56,282 కొత్త కోవిడ్-19 కేసులు, 904 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
24 గంటల్లో 37,724 కొత్త కేసులు.. 648 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 37,724 కొత్త కోవిడ్-19 కేసులు, 648 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
24 గంటల్లో 37,148 కొత్త కేసులు..587 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 37,148 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 587 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
24 గంటల్లో 34,884 కొత్త కేసులు.. 671 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,884 కేసులు, 671 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
10 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు భారత్ లో 10 లక్షల మార్కును దాటాయి. తాజాగా ఒకే రోజు అత్యధికంగా 34,956 కేసులు, 687 మంది మరణాలు...
24 గంటల్లో 32,695 కొత్త కేసులు.. 606 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
9 లక్షలు దాటిన కరోనా కేసులు
వరసగా మూడో రోజూ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు
మృత్యువాత పడిన 553 మంది బాధితులు
మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు
కోలుకున్న వారు 5,71,459 మంది
మహారాష్ట్రలో 2.6 లక్షలకు పైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో...
రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..
దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్భవన్లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ...
కరోనా మరణాల తగ్గింపుపై దృష్టి పెట్టండి
మోదీ ప్రభుత్వానికి పిహెచ్ఎఫ్ఐ సూచన
న్యూఢిల్లీ : కరోనా నుంచి తగినంతమంది కోలుకుంటున్నారని పదేపదే ప్రకటిస్తూ ఆశలు కలిగించడమే కాకుండా మరణాల సంఖ్యను నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని పబ్లిక్హెల్తు ఫౌండేషన్ ఆఫ్...
దేశంలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 16,922 కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 418 మరణాలు, అత్యధికంగా ఒకే రోజు 16,922 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్...
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,586 కొత్త కోవిడ్-19 కేసులు, 336 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
24 గంటల్లో 12,881 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,881 కొత్త కోవిడ్-19 కేసులు, 334 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
దేశంలో కొత్తగా 10,974 కరోనా కేసులు.. 2003 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 2003 మరణాలు 10,974 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
గడిచిన 24గంటల్లో 11,929 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 311 మరణాలు, అత్యధికంగా 11,929 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు...