Home Search
ఇంటర్నెట్ - search results
If you're not happy with the results, please do another search
హైకోర్టుల్లోనూ సౌకర్యాల కొరత
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆకాంక్షించారు. ఆ విధంగా మార్పులు జ రుగాలని అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ కా లంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని...
స్మార్ట్ వాటర్ మీటర్లకు మారుతున్న హైదరాబాద్ అపార్ట్మెంట్లు
హైదరాబాద్: నీటి కొరత, పెరుగుతున్న యుటిలిటీ ఖర్చుల నడుమ, హైదరాబాద్లోని అనేక అపార్ట్మెంట్ సముదాయాలు నీటి వృధాను తగ్గించడానికి స్మార్ట్ వాటర్ మీటర్లకు మారుతున్నాయి. ఈ కాంప్లెక్స్లు స్మార్ట్ వాటర్ మీటరింగ్ సొల్యూషన్స్లో...
కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం
హైదరాబాద్: గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు యొక్క విశేషమైన ట్రాక్...
పాఠశాల విద్యపై విఫల ప్రయోగం
నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని దేశంలోని 27 రాష్ట్రాలతో పాటు దీనిని 2009లో ప్రారంభించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సిసిఇ వైఫల్యాలను...
అరుణాచల్ ను సందర్శిస్తే ‘మోడీ గ్యారంటీ’ ఏంటో అర్థమవుతుంది: ప్రధాని
ఇటానగర్ : ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో తన ప్రభుత్వం సాగించిన తరహా అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఈశాన్య...
ప్లేస్టోర్ నుంచి భారతీయ మాట్రిమోనీ యాప్ల తొలగింపు
న్యూఢిల్లీ : సర్వీస్ రుసుము చెల్లింపులపై వివాదంలో గూగుల్ శుక్రవారం భారత్లో పది సంస్థల యాప్లను తొలగించసాగింది. వాటిలో భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ మాట్రిమోనీ యాప్లు కొన్ని కూడా ఉన్నాయి. ఇది...
హామీలపై పార్టీలను నిలదీయవచ్చు
తేల్చి చెప్పిన సిఇసి
చెన్నై : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే పలు రకాల హామీలు, తాయిలాలు, వాగ్దానాలపై నిలదీసే అధికారం , హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి...
హామీలపై పార్టీలను ఓటర్లు నిలదీయవచ్చు
చెన్నై : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే పలు రకాల హామీలు, తాయిలాలు, వాగ్దానాలపై నిలదీసే అధికారం , హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) రాజీవ్ కుమార్...
పులి నోట ప్లాస్టిక్ బాటిల్… అడవుల్లో ప్లాస్టిక్కాలుష్యం
న్యూఢిల్లీ : అడవి లోని నీటి మడుగు నుంచి ప్లాస్టిక్ బాటిల్ను నోటితో పట్టుకుని పులి వస్తున్న దృశ్యం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కథికార్ ఈ అరుదైన సంఘటనను...
రైతుల ఢిల్లీ మార్చ్..సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
ఛండీగఢ్ : రైతుల ఢిల్లీ ఛలో ఉద్యమం మంగళవారం సాగనున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేయడం, మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్లను రద్దుచేయడం తదితర చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్హర్యానా హైకోర్టులో...
రైతుల ఛలో ఢిల్లీ: ముళ్ళ కంచెలతో రహదారులు మూసివేత
రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు.. రహదారులను ముళ్ళ కంచెలతో మూసివేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని...
రైతన్న జంగ్ సైరన్
ప్రభుత్వాలు అప్రమత్తం
13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు...
తీవ్రమైన రైతుల నిరసనలు.. ప్రభుత్వాలు అప్రమత్తం
13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’ నేపథ్యంలో
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి...
మళ్లీ రైతుల చలో ఢిల్లీ… ఉలిక్కి పడుతున్న కేంద్రం
రైతులు మరోసారి చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు...
నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రకటించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: నవతరం టెక్నాలజీ ప్రభావ శీలురు, రూపకర్తలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సంబంధాలు కలిగి...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు
భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...
SSD 990 EVOను ఆవిష్కరించిన సామ్ సంగ్
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ తన సరికొత్త SSD 990 EVOను పరిచయం చేసింది-కంపెనీ యొక్క సాలిడ్ స్టేట్ డ్రైవ్ల శ్రేణికి సరికొత్త జోడింపు. మెరుగైన...
బడ్జెట్ 2024 హల్వా వేడుక
సిబ్బందికి హల్వాను పంచిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : నార్త్ బ్లాక్లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ఏర్పాటు చేసిన సంప్రదాయ ‘హల్వా వేడుక’తో 2024 బడ్జెట్ పత్రాలను సిద్ధం చేసే...