Home Search
ఇండియా లిమిటెడ్ - search results
If you're not happy with the results, please do another search
అడివి శేష్ G2 ఆల్ ఇండియా లాంచ్
వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన తన చిత్రాల తో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు అడివి శేష్. కథల ఎంపికతో ప్రేక్షకుల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అడివి శేష్ 'గూఢచారి' తెలుగు...
ఇండియా గేట్ వే నుంచి బేలాపూర్కు ‘వాటర్ ట్యాక్సీ’ (వీడియో)
200 మంది ప్రయాణికులతో గంటకు 20-25కిమీ. వేగంతో, రూ. 300 ధరతో ‘వాటర్ ట్యాక్సీ’ ప్రయాణం
ముంబై: ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి నవీ ముంబైలోని బేలాపూర్ వరకు ‘నయన్ 11’ అనే...
డిజినల్ ఇండియా సిఈఓ అరెస్ట్
పేజీల స్కానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు
బాధితుల నుంచి డిపాజిట్లు తీసుకున్న నిందితుడు
ఇంటి వద్ద ఉండే నెలకు రూ.50వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు
రూ.15కోట్లు వసూలు చేసి పరార్
వివరాలు వెల్లడించిని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు...
విజయవాడలో ప్యాసెంజర్ వాహనాల డీలర్షిప్ ప్రారంభించిన బీవైడీ ఇండియా
విజయవాడ: వారెన్ బఫెట్ వెన్నంటి ఉన్న బీవైడీ కు అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేడు తమ మొట్టమొదటి డీలర్షిప్ షోరూమ్ను ప్యాసెంజర్ వాహనాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించింది....
అమెరికా నుంచి ఇండియాకు భారీగా యూరియా
47వేల టన్నుల సరుకుతో నౌక సిద్ధం
వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారతదేశం తొట్టతొలిసారిగా అమెరికా నుంచి భారీ స్థాయిలో యూరియాను దిగుమతి చేసుకోనుంది. వచ్చే కొద్ది నెలల్లోయూరియా లోడ్తో అమెరికా నుంచి పలు సరుకు...
మేడ్ ఇన్ ఇండియా వాటర్ ప్యూరిఫయర్ను విడుదల చేసిన షార్ప్
న్యూఢిల్లీ: షార్ప్ కార్పోరేషన్, జపాన్కు భారతీయ అనుబంధ సంస్థ అయిన షార్ప్ తమ నూతన వాటర్ ఫ్యూరిఫైయర్ డబ్ల్యుజె–ఆర్515 వీ–హెచ్ను భారతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. నూతన స్మార్ట్, ఇంటిలిజెంట్ వాటర్ఫ్యూరిఫయర్ అత్యంత...
సుందరం-క్లేటాన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ లక్ష్మివేణు..
న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్(ఎస్సీఎల్)కు మేనేజింగ్ డైరెక్టర్గా ఆదివారం జరిగిన బోర్డ్ సమావేశంలో డాక్టర్ లక్ష్మి వేణు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సుందరం...
ఆయిల్ ఇండియాపై సైబర్ దాడి… ఐబి దర్యాప్తు
న్యూఢిల్లీ : ఈనెల 10న అసోంలోని దులియాజన్ వద్ద ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఒఐఎల్) అధికార కార్యాలయంపై రాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ దాడిలో దుండగులు 75 లక్షల డాలర్లు (రూ.57...
నేడు టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా అప్పగింత..
న్యూఢిల్లీ: నేడు ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటా గ్రూప్నకు అప్పగించనుంది. టాటా సంస్థ నుంచి తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సంస్థ వద్దకు చేరుతోందని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్...
ఇండోర్-షార్జా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు: కేంద్రమంత్రి సింధియా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ఇండోర్షార్జా రూట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ప్రారంభమవుతాయని విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్యసింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ను ప్రపంచంతో కలపడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని సింధియా ట్విట్...
కన్స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డుల అందుకున్న మెట్రో రైల్
పర్యావరణ పరంగా అన్ని మార్గదర్శకాలను మెట్రో అనుసరిస్తుంది: ఎండీ కెవిబీరెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డులు 2021లో ప్రాజెక్ట్ అవార్డును...
కోటి రూపాయల విరాళం ఇచ్చిన గ్రాన్యుల్స్ ఇండియా
అభినందించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో వరదబాధితుల కోసం సిఎం సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. శనివారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు గ్రాన్యుల్స్...
ఫ్లిప్కార్ట్ చేతికి వాల్మార్ట్ ఇండియా వ్యాపారం
న్యూఢిల్లీ: వాల్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను ఇకామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకుంది. వాల్మార్ట్ ఇండియా ఉత్తమ ధర క్యాష్ అండ్ -క్యారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. వాల్మార్ట్ హోల్సేల్ను...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 టైటిల్ను గెలుచుకున్న రాయన్ నవీద్ సిద్ధిఖీ
ముంబై: మిర్చి కార్యక్రమం, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ పోటీ, ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13, ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ...
హ్యుందాయ్ క్రెటా 1 మిలియన్ మైలురాయి
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా 1 మిలియన్ విక్రయాల మార్కును సాధించడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించింది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా విక్రయం...
కిలో రూ. 29కే భారత్ రైస్
న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిపోయిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం సిద్ధమయింది. ‘భారత్’ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో రూ.29 చొప్పున విక్రయించనుంది. వచ్చేవారంనుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర...
ఐఎంటి హైదరాబాద్ లో హెచ్ఆర్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2024
హైదరాబాద్: హెచ్ఆర్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2024 ను ఐఎంటి హైదరాబాద్లో నిర్వహించారు. ఐఎంటి హైదరాబాద్ కు చెందిన, హ్యూమన్ రిసోర్స్ క్లబ్ సినర్జీ, కాన్క్లేవ్ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంవత్సరం...
70కి పైగా సేఫ్టీ ఫీచర్లతో హుందయ్ క్రెటా
న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) తన కొత్త హుందయ్ క్రెటాలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అధునాతన భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. 36కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు 70కి...
తగ్గిన మారుతీ సుజుకీ సేల్స్
హుందయ్, ఎంజి మోటార్లో వృద్ధి
ముంబై : దేశీయంగా కార్ల అమ్మకాలు ఊపందున్నాయి. డిసెంబర్ పలు వహన సంస్థలు మెరుగైన అమ్మకాలను చూశాయి. అయితే వీటిలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ...