Saturday, April 27, 2024

ఇండోర్‌-షార్జా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు: కేంద్రమంత్రి సింధియా

- Advertisement -
- Advertisement -

Air India Express to start flights on Indore-Sharjah

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ఇండోర్‌షార్జా రూట్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ప్రారంభమవుతాయని విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్యసింధియా తెలిపారు. మధ్యప్రదేశ్‌ను ప్రపంచంతో కలపడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని సింధియా ట్విట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని టాటాసన్స్‌కు చెందిన తాలెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పజెబుతున్నట్టు కేంద్రం అక్టోబర్ 8న ప్రకటించింది. ఎయిర్ ఇండియాను తాలెస్‌కు 2022 మధ్యవరకల్లా పూర్తిగా అప్పజెప్పనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News