Monday, April 29, 2024
Home Search

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results

If you're not happy with the results, please do another search

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన

వారణాసి: తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్...

నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి: సీమా హైదర్

గ్రేటర్ నోయిడా: తాను భారత్‌లో నివసించడానికి అనుమతించాలనిభారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. గేమింగ్ యాప్...

మోడీ, యోగీలకు బెదిరింపు కాల్: నిందితుడు అరెస్టు

న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపివేస్తానంటూ హెల్ప్‌లైన్ నంబర్ యుపి-112 కు ఫోన్ చేసి బెదిరించిన ఒక 45 ఏళ్ల వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్...
Mathura protesters letter to PM Modi with blood

ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాసిన మథుర నిరసనకారులు

మథుర: శ్రీకృష్ణుని జన్మస్థానమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలోగల బృందావనంలోని బంకీ బిహారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానికులు తమ రక్తంతో రాసిన లేఖను...
Mulayam Singh Yadav

విషమంగానే ములాయం ఆరోగ్యం

క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స గురుగ్రామ్(యుపి): ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ను ఇక్కడి మేదాంత ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్(సిసియు)లో చేర్చారు. ఆయనకు సమగ్ర నిపుణుల బృందం వైద్య చికిత్సలు...
An intersection in Ayodhya is named after Lata Mangeshkar

అయోధ్యలో కూడలికి లతా మంగేష్కర్ పేరు

సరయూ నది ఒడ్డున భారీ వీణ ఏర్పాటు అయోధ్య: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్...
Laxman nominated as Rajya Sabha candidate from UP

రాజ్యసభ అభ్యర్థిగా యుపి నుంచి లక్ష్మణ్ నామినేషన్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో 8 మంది బిజెపి అభ్యర్థులు మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్...
Stay at guesthouses, not hotels: UP CM

హోటళ్లలో కాదు.. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో బస చేయండి

మంత్రులకు యుపి సిఎం ఆదేశం లక్నో: అధికారిక పర్యటనల్లో ప్రైవేట్ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథిగృహాలలో బస చేయాలని రాష్ట్ర మంత్రులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అంతేగాక తమ వ్యక్తిగత...
Modi Midnight inspection in Kashi Temple

కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన మోడీ సంచారం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెల్లవారుజామున కాశీలో ఆకస్మిక పర్యటనలు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి ప్రధాని మోడీ సోమవారం తాను ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్‌తోపాటు...
Purify Places Visited By Yogi Adityanath In UP's Sambhal

ఆదిత్యనాథ్ సందర్శించిన ప్రాంతాలను గంగాజలంతో ”శుద్ధి”

యుపిలో ఎస్‌పి యువజన విభాగం నాయకుల అరెస్టు సంభల్(యుపి): ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించిన ప్రదేశాలను సమాజ్‌వాది పార్టీకి చెందిన యువజన కార్యకర్తలు గంగాజలంతో ''శుద్ధి'' చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో...
Population control law at the right time

సరైన సమయంలో జనాభా నియంత్రణ చట్టం

    యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి లక్నో: జనాభా నియంత్రణ కోసం ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకువస్తుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభాను...
Five killed in UP train crash

యుపిలో వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు

  షాజహాన్‌పూర్(యుపి): గేట్లు మూయని లెవల్ క్రాసింగ్‌ను దాటుతున్న వాహనాలపైకి ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మీన్‌పూర్ కత్రా రైల్వే స్టేషన్ సమీపంలో...
Shiv Sena contributed Rs1cr for Ayodhya Ram temple

రామాలయ నిర్మాణానికి శివసేన రూ. కోటి విరాళం

యోగి ఆదిత్యనాథ్ విరాళం రూ. 11 లక్షలు వెల్లడించిన రామజన్మభూమి ట్రస్టు లక్నో: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం శివసేన ఒక కోటి రూపాయలు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 11 లక్షలు...
6 Dead in Head on Collision Between Two Buses in UP

ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
PM Modi Video Conference with CMs over Corona

10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం

10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం 80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే టెస్టింగ్‌లు పెంచి వైరస్‌ను అదుపు చేయండి ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...

రెండో దశలో 61% ఓటింగ్

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,...

హైటెన్షన్ వైర్లు తగిలి బస్సులో మంటలు.. ఐదుగురి మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు హై ఓల్టేజ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అందులోని ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 11 మంది...
Swearing in of four new ministers in UP

యుపిలో నలుగురు కొత్త మంత్రుల ప్రమాణం

లక్నో: ఉత్తర్ ప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బిజెపికి చెందిన ఇద్దరు, ఆర్‌ఎల్‌డి, ఎస్‌బిఎస్‌పి నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం...

Latest News

నిప్పుల గుండం