Monday, April 29, 2024
Home Search

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results

If you're not happy with the results, please do another search

యుపిలో ఆర్‌ఓ, ఎఆర్‌ఓ పరీక్ష రద్దు

లక్నో: ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రివ్యూ అధికారులు(ఆర్‌ఓ), సహాయ రివ్యూ అధికారుల(ఎఆర్‌ఓ) నియాకాల కోసం ఫిబ్రవరి 11న నిర్వహించిన ప్రాథమిక పరీక్షను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం రద్దు...
Uttar Pradesh Haridwar

చెరువులో పడిన ట్రాక్టర్: 15 మంది మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో శనివారం ఉదయం ట్రాక్టర్ చెరువులో పడింది. కాస్‌గంజ్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో పడిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన...
Food quality control system in India

న్యాయమూర్తుల మధ్య పేచీ

న్యాయమూర్తులు పరస్పర వ్యక్తిగత వ్యతిరేక దృష్టితో తీర్పులు ఇచ్చారనే అభిప్రాయానికి తావిచ్చి వివాదాస్పదులు కావడం అరుదైన విషయం. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారి మధ్య న్యాయం బలి కాకుండా చూసుకోవలసి ఉంది. కలకత్తా...
Bala Ram

భక్తజన సంద్రంగా అయోధ్య

బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొలిరోజే దర్శనం చేసుకున్న 5లక్షల మంది అర్ధరాత్రి నుంచే ఆలయం వెలుపల వేచి ఉన్న భక్తులు రామ్‌లల్లా పేరు ఇక బాలక్ రామ్ 2.5 బిలియన్ల...
Ayodhya invitation letter became a status symbol

స్టేటస్ సింబల్‌గా మారిన అయోధ్య ఆహ్వాన పత్రిక

అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్‌గా...

యుపిలో చెరకు ఎఎస్‌పి క్వింటాకు రూ. 20 పెంపు

లక్నో: సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతుల మద్దతును కూడగట్టుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ఇచ్చే రాష్ట్ర సలహా ధరను(ఎఎస్‌పి) క్వింటాలుకు రూ.20 చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్...

అయోధ్యలో త్వరలో రామాయణ మైనపు మ్యూజియం

అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావద్దేశం ఎదురుచూస్తుండగా లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ తరహాలో రాముని జన్మభూమిలో ఒక మైనపు ప్రదర్శన శాలలో త్వరలోనే ప్రారంభం కానున్నది....

బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్‌నాథ్!

మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్‌ఎలను చీల్చి, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా...
Chandrababu get remand for 14 days

బాబుకు జైలే

అమరావతి: ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు విజయవాడ ఎసిబి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ...
OPS for life safety

జీవన భద్రత కోసం ఒపిఎస్

ప్రజల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు వల్ల పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ...
Yogi

యుపి పౌర ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

17 మేయర్లు, 1401 కార్పొరేటర్లను ఎన్నుకోడానికి మే4, 11 తేదీల్లో... రెండు దశల్లో పట్టణ స్థానిక ఎన్నికలు జరిగాయి. లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి శనివారం భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షమైన...
Ram Navami Clashes

విధ్వంసం.. హిందుత్వానికే కళంకం

హిందుత్వదళాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టే హింసకు శ్రీరామ నవమిని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. హిందూత్వానికి ఇదొక మాయని మచ్చగా చేసి, దానికి కళంకం తెస్తున్నాయి. తాము మతం పైనే నిలబడాలని, దాన్ని రక్షించాలని,...

ఉచిత విద్యుత్ సాధ్యమే

హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి...

సింగరేణి మరో సారి రికార్డు

హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సింగరేణి సంస్థ మరో సారి రికార్డు నెలకొల్పింది. రెండ్రోజుల క్రితం 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి తన రికార్డునే తనే తిరగరాసుకుంది. అంతే కాదు...
6 Killed as fire breaks out at Furniture Shop in UP

దుకాణంలో మంటలు.. ఆరుగురి మృతి

ఫిరోజాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక ఎలెక్ట్రానిక్స్ ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది....
53% reduced maternal-mortality in Telangana

తల్లికి ‘రక్షా కవచం’

తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన...
PM Modi

వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ!

వారణాసి: ‘కాశీయిల్ తమిళ్ సంగమం’ ప్రారంభోత్సవానికిగాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసి చేరుకున్నారు. నెల రోజులపాటు జరిగే కాశీయిల్ తమిళ్ సంగమం కార్యక్రమంతోపాటు ‘తిరుక్కురళ్ ’, ‘కాశీ-తమిళ సంస్కృతి’ పుస్తకాలను కూడా...
5 died in Car collided with electric pole at Prayagraj

యుపి రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

ప్రయాగ్‌రాజ్ న్యూస్:ఉత్తర్  ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో హైవేపై గురువారం ఉదయం ఒక ఎస్‌యువి వాహనం ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడిన దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. నిద్రమత్తులో...
Political wrestler Mulayam passes away

రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత

అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస నేడు 3గంటలకు అంత్యక్రియలు, హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు...
Girijana bandhu for tribals

గిరిజన’బంధు’

ఎస్‌టి రిజర్వేషన్లు 10శాతానికి పెంచుతూ వారంలో ఉత్తర్వులు త్వరలో పోడు భూములకు పట్టాలు, రైతుబంధు దళితబంధు తరహా గిరిజనబంధు ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సిఎం కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటనలు మన తెలంగాణ/హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ బిల్లు...

Latest News

నిప్పుల గుండం