Home Search
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results
If you're not happy with the results, please do another search
తల్లికి ‘రక్షా కవచం’
తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు
అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే మూడో స్థానం
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం 56 నుంచి 43కు తగ్గుదల
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు
హర్షం వ్యక్తం చేసిన...
వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ!
వారణాసి: ‘కాశీయిల్ తమిళ్ సంగమం’ ప్రారంభోత్సవానికిగాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసి చేరుకున్నారు. నెల రోజులపాటు జరిగే కాశీయిల్ తమిళ్ సంగమం కార్యక్రమంతోపాటు ‘తిరుక్కురళ్ ’, ‘కాశీ-తమిళ సంస్కృతి’ పుస్తకాలను కూడా...
యుపి రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
ప్రయాగ్రాజ్ న్యూస్:ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో హైవేపై గురువారం ఉదయం ఒక ఎస్యువి వాహనం ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడిన దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. నిద్రమత్తులో...
రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత
అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస
నేడు 3గంటలకు అంత్యక్రియలు,
హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా
ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ
మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు...
గిరిజన’బంధు’
ఎస్టి రిజర్వేషన్లు 10శాతానికి పెంచుతూ వారంలో ఉత్తర్వులు
త్వరలో పోడు భూములకు పట్టాలు, రైతుబంధు
దళితబంధు తరహా గిరిజనబంధు
ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో
సిఎం కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ బిల్లు...
ఐడీఎఫ్ డబ్ల్యుఎస్–2022ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఈ నెల 12వ తేదీన ఐడీఎఫ్ వరల్డ్ డే సదస్సు 2022ను గ్రేటర్ నోయిడా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పాల పరిశ్రమలో అగ్రగామి నాయకులు,...
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
యుపి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
హాపూర్: ఉత్తర్ ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో శనివారం ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలి 8 మంది కార్మికులు మరణించారు. ధోలానా ప్రాంతంలో ఉన్న రసాయనిక ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలుడులో 15 మంది...
ఆల్మట్టి టు ‘అప్పర్భద్ర’
కర్నాటక జల చాకచక్యాన్ని ఏమని వర్ణించగలం!
రాష్ట్రంలో, కేంద్రంలో
ఎవరెవరున్నా కర్నాటక
నాయకుల ఎత్తుగడల
ముందు చిత్తే! జల దోపిడీ
విషయంలో రాష్ట్రంలోని
పార్టీలన్నీ ఒక్క మాటమీదనే
లాబీయింగ్నే నమ్ముకొన్న
కర్ణాటక...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
12వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీక్.. 24 జిల్లాల్లో పరీక్ష రద్దు
లక్నో: పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ప్రశ్నా పత్రం లీక్ కావడంతో బుధవారం జరగవలసి ఉన్న ఉత్తర్ ప్రదేశ్ సెకండరీ స్కూలు బోర్డుకు చెందిన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
అఖిలేశ్ యాదవ్ ఆశలు తుడిచిపెట్టుకుపోతున్నాయి!
లక్నో: దేశంలో ఎంతో కీలకమైన రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిలేశ్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ సగం కంటే వెనుకబడి ఉంది. మోగి...
జాబ్స్ జాతర
80,039 కొలువులు
భారీ నియామక ప్రక్రియ ఒకేసారి ప్రారంభం
శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటన
ఉప్పొంగిన నిరుద్యోగ యువత
అటెండర్ నుంచి ఆర్డిఒ వరకు 95% స్థానికులకే
గరిష్ఠ వయోపరిమితి 10ఏళ్లు పెంపు...
ఎగ్జిట్ పోల్స్, సర్వేలు పనిచేయవు…
మేము 300కుపైగా సీట్లు మాకే: అఖిలేశ్
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో బిజెపికే గెలిచే అవకాశాలెక్కువ అంటూ చూయిస్తున్న ప్రీపోల్ సర్వేను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోమవారం కొట్టిపారేశారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు...
రేపు యూపి ఆరో దశ ఎన్నికలు
ఆదిత్యనాథ్ సహా ముఖ్యుల జాతకాలు తేలనున్న దశ
లోక్నో: ఉత్తర్ప్రదేశ్లోని 57 స్థానాలకు నేడు(గురువారం) ఆరో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్వాదీ...
పాఠశాల డ్రెస్కోడ్ను పాటించాల్సిందే: అమిత్ షా
న్యూఢిల్లీ: కర్నాటక విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై...
అఖిలేశ్ ‘నేటి ఔరంగజేబు’: శివరాజ్ చౌహాన్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వ్యక్తిగత నిందలకు కూడా ఆలవాలమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను ఆధునిక ఔరంగజేబు అని విమర్శించారు. “ అఖిలేశ్...
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
నేడు పంజాబ్లో పోలింగ్
యూపిలో మూడో దశలో 59 స్థానాలకు
చండీగఢ్/ లక్నో: పంజాబ్లోని మొత్తం 117 స్థానాలకు, ఉత్తర్ప్రదేశ్లోని 59 స్థానాలకు (మూడో దశ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పంజాబ్లో ప్రధానంగా కాం గ్రెస్, ఆప్, శిరోమణి...