Monday, April 29, 2024
Home Search

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results

If you're not happy with the results, please do another search
14 killed in UP Road Accident

యుపి రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం

మృతులలో ఏడుగురు చిన్నారులు లక్నో/ప్రతాప్‌గఢ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నో-అలహాబాద్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఒక కారు ఢీకొనడంతో ఏడుగురు చిన్నారులతో సహా 14 మంది మరణించారు. ప్రతాప్‌గఢ్‌లోని...
54 per cent voting in 2nd Phase Polls of Bihar

బీహార్‌లో ముగిసిన రెండోదశ పోలింగ్

బీహార్‌లో ముగిసిన రెండోదశ పోలింగ్ 94 స్థానాల్లో 54.15 శాతం ఓటింగ్ మధ్యప్రదేశ్‌లో 66.37, నాగాల్యాండ్‌లో 83.69 శాతం ఓటింగ్ న్యూఢిల్లీ: బీహార్‌లో మంగళవారం నిర్వహించిన రెండో దశ పోలింగ్‌లో 54.15 శాతంమంది తమ ఓటు...
Congress compared UP CM Adityanath with dictator Kim Jong Un

యుపి సిఎం ఆదిత్యనాథ్‌ను నియంత కిమ్‌జోంగ్‌తో పోల్చిన కాంగ్రెస్

  హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్‌లో మౌన ప్రదర్శన జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత...
UP Gang rape victim cremated by Police

గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం

గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం హాత్రాస్:ఉత్తర్‌ప్రదేశ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
Nine Died in Road Accident at Pratapgarh Of UP

స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి

లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
Krishna Board Notice for Andhra Pradesh

నీటి విడుదల ఆపాలి

  ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాబోర్డు తాఖీదు కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు మన తెలంగాణ/హైదరాబాద్...
UP CM Yogi

జూన్ 30వరకు పబ్లిక్ మీటింగ్‌లు బంద్..

లక్నోః కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూపి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జూన్ 30వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యతనాథ్...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...

Latest News