Home Search
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results
If you're not happy with the results, please do another search
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
బడా కార్పొరేట్ మిత్రులే బిజెపి ప్రాధాన్యత
యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ఆరోపణ
ఘజియాబాద్(యుపి): చిరు వ్యాపారులు, పేద ప్రజల పట్ల బిజెపికి ఏమాత్రం కనికరం లేదని, తన బడా కార్పొరేట్ మిత్రుల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు...
పంజాబ్లో ఎన్నికలు ఆపండి..
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ...
మూడో వంతు కాదు.. 3, 4 సీట్లే
యోగిపై అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు
ఎస్పిలో చేరిన మంత్రులు మౌర్య, సైని
లక్నో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలో జరగనున్న యుపి అసెంబ్లీ...
యుపిలో 172 స్థానాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ?
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లో తొలి దశలలో ఎన్నికలు జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలకు బిజెపి గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రి...
యుపి బిజెపిలో కొత్త జోష్
కాంగ్రెస్, ఎస్పి ఎమ్మెల్యేలు చేరిక
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైని, సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం బిజెపిలో చేరారు. వీరిద్దరి చేరికతో రాష్ట్ర మంత్రి...
యుపిలో బిజెపికి షాక్.. మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా
లక్నో: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ క్యాబినేట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, మరో ముగ్గురు బిజెపి...
పంజాబ్లో కూటమి కోసం అమరీందర్, ధిండ్సాతో బిజెపి చర్చలు: అమిత్ షా
యూపీలో బిజెపి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది!
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక శాంతి, ప్రగతి కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: పంజాబ్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి...
రైతు ఉద్యమ రథసారథులు వీరే…
న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోడీ
సుల్తాన్పూర్(యుపి): ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారతీయ వైమానిక దళానికి చెందిన సి-130 హెర్కులస్ విమానంలో హైవే ఎయిర్స్ట్రిప్పై దిగి 341 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఎయిర్స్ట్రిప్ వద్ద ప్రధాని...
యూపిలో కాంగ్రెస్ ను గెలిపిస్తే రూ. 10వేల గౌరవ వేతనం!
ఆశా వర్కర్లకు ప్రియాంక గాంధీ వాగ్దానం
న్యూఢిల్లీ: అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్(ఆశా) వర్కర్ల సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవమానిస్తోందని, ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే ఆశా, అంగన్వాడీ...
అఫ్ఘానిస్థాన్ నది నీరుతో రామజన్మ భూమిలో జలాభిషేకం!
అయోధ్య: అఫ్ఘానిస్థాన్లోని ఓ అమ్మాయి పంపిన కాబుల్ నది నీరును గంగాజలంతో కలిపి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అయోధ్యలోని రామజన్మభూమిలో ‘జలాభిషేకం ’ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల...
ఎస్పిలో చేరిన ఏడుగురు బిజెపి, బిఎస్పి ఎమ్మెల్యేలు
లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్లో ఒక బిజెపి ఎమ్మెల్యే, బిఎస్పి నుంచి సస్పెన్షన్కు గురైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది...
యూపీలో కోవిడ్-19 నైట్కర్ఫ్యూ ఎత్తివేత
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడడంతో ప్రభుత్వం బుధవారం రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది. ఓ సీనియర్ అధికారి ఇక్కడ ఈ...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి
15 మంది మృతి 21 మందికి గాయాలు
బారాబంకి(యుపి): ఉత్తర్ ప్రదేశ్లోని బారాబంకి జిల్లాకు చెందిన బబూరి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక ఇసుక లారీని ఢీకొన్న ప్రమాదంలో...
యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, నిషద్ పార్టీ పొత్తు
లక్నో: రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెఎపి, నిషద్ పార్టీ కలసి పోటీ చేయనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఇన్చార్జ్గా నియమితులైన కేంద్ర...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మహిళలతోసహా, ఐదుగురి మృతి
ష్రవస్తి(యుపి): ఉత్తర్ప్రదేశ్లోని ష్రవస్తి జిల్లా బుద్ధ సర్క్యూట్ ప్రాంతంలో ఇటుకలతో వెళుతున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని టెంపో బోల్తా కొట్టగా మరో ట్రక్కు దానిపై నుంచి దూసుకెళ్లడంతో...
రాముడు లేకుండా అయోధ్య లేదు
రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్
లఖ్నో: రాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉంటుందని ఆయన అన్నారు. అయోధ్యలో ఆదివారం రామాయణ కాంక్లేవ్ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి...
త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
యుపి ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ప్రకటన
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తర్వలోనే తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఐపిఎస్ అధికారి అమితాబ్...
లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ
లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్నాథ్సింగ్
లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్గంజ్లో విగ్రహావిష్కరణ...