Monday, April 29, 2024
Home Search

ఐసిఎంఆర్ - search results

If you're not happy with the results, please do another search
NIPAH virus

నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా

కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా...

కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్

న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌ను కొనుగోలు చేయనుంది....

కేరళకు వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ నిఫా వైరస్ ఆటకట్టుకు చర్యలు

న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ ముప్పుపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. ఐసిఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ పుణే నుంచి సంచార బిఎస్‌ఎల్ 3 ల్యాబ్‌ను కేరళలోని కోజికోడ్‌కు గురువారం...

కేరళలో నిఫా కలకలం..

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...
Modi cheating farmers over Crop MSP

మద్దతు ధరపై మోడీ మోసం

తప్పుడు విధానాలతో తెలంగాణ రైతుకు రూ.9,555 కోట్ల నష్టం అవసరాలకు మించి పండిస్తున్నా ఆదరణ ఏదీ కొనుగోళ్ల ఏటా మోడీ సర్కారుపై పోరాటమేనా? జాతీయ వ్యవసాయ విధానాలపై సర్వత్రా విమర్శలు మన తెలంగాణ/హైదరాబాద్:...

క్యాన్సర్ చికిత్స చరిత్రలో ఒక సరికొత్త ఒరవడి

మాదాపూర్: క్యాన్సర్ చికిత్స చరిత్రలో ఒక సరికొత్త ఒరవడి మొదలైందని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.యస్ రావు అన్నారు. మంగళవారం మాదాపూర్ యశోద హస్పిటల్‌లో భారతదేశంలోనే మొట్ట మొదటి...
Central govt High-level heatwave meeting

వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం

న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను...
11% Of India Has Diabetes

35% మందిలో హైబీపీ

న్యూఢిల్లీ : భారతదేశ జనాభాలో 11.4 శాతం మంది డయాబెటిస్ (మధుమేహ వ్యాధి)తో, 35.5 శాతం మంది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నట్లు దేశవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే...

భారత జనాభాలో 11 శాతానికి పైగా డయాబెటిస్ రోగులు: తాజా సర్వేలో వెల్లడి

న్యూస్ డెస్క్: భారతదేశ జనాభాలో 11.4 శాతం మంది డయాబెటిస్(మధుమేహ వ్యాధి)తో, 35.5 శాతం మంద్రి హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు)తో బాధపడుతున్నట్లు దేశవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే నివేదికను ది...
Modi Govt to supply fortified rice to poor by 2024

చేవకు బదులు ప్రజలకు చేటు

బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం ప్రధాని మోడీ అపరిపక్వ, అశాస్త్రీయ నిర్ణయం నిపుణులు హెచ్చరించినా సాగిన విఫల పథకం న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని,...
India Report 1890 new corona cases in 24 hrs

కరోనా స్వైర విహారం… 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

కరోనా స్వైర విహారం... 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు కొత్తగా 1890 మందికి కరోనా పాజిటివ్ మరో ఏడుగురి మృతితో మొత్తం మృతుల సంఖ్య 5.30,831 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ...

కొవిడ్‌పై కేంద్రం అప్రమత్తం

హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు,...
Influenza Virus Cases rising in India

ఫ్లూతో జాగ్రత్త!

రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చినా, దాని ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలపై ఇంకా కనిపిస్తూనే ఉంది. దీని మూలాలను పూర్తి స్థాయిలో కనుగునే ప్రయత్నంలో ఇంకా...
Another death with symptoms of H3N2 virus

హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో మరొకరి మృతి… ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

వడోదర : హాంగ్‌కాంగ్ ఫ్లూగా పేర్కొనే హెచ్3 ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కలవర పెడుతోంది. ఈ వైరస్ లక్షణాలతో కర్ణాటకలో తొలి మరణం నమోదు కాగా, తాజాగా గుజరాత్ లోని వడోదరలో 58...
H3N2 Flu

భారత్ అంతటా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 ఫ్లూ!

న్యూఢిల్లీ: రోగులు వైద్యులను సంప్రదించకుండా విచక్షణారహితంగా యాంటీబయోటిక్స్, ఇతర ఔషధాలను వాడకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) సూచించింది. అప్పుడప్పుడు జ్వరంతో కూడిన దీర్ఘకాలిక దగ్గు గత...
A new flu with covid symptoms

కొవిడ్ లక్షణాలతో కొత్త ఫ్లూ

న్యూఢిల్లీ: కొవిడ్ లక్షణాలతో కూడిన తీవ్రస్థాయి ఫ్లూ దేశంలో పెరుగుతున్నాయి. దీనిని గమనించిన కేంద్రం ఇప్పుడు ఈ సరికొత్త ఇన్‌ఫ్లూయెంజా పై పాటించాల్సిన మార్గదర్శకాలను శనివారం వెలువరించింది. ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి...

కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే: ఒప్పుకున్న కేంద్రం

  న్యూఢిల్లీ: కోట్లాదిమంది భారతీయులకు గడచిన రెండు సంవత్సరాలుగా అందచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్) ఏర్పడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు ప్రముఖ సంస్థలు అంగీకరించాయి. పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్...
TN report says no rules were broken by Nayanthara and Vignesh

నయన్-విఘ్నేశ్ సరోగసీ రైటే

చెన్నై : ప్రముఖ నటీనటులు నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసీ కేసుపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెలువరించింది. దంపతులు సరోగసీ సంతానం విషయంలో నియమనిబంధనలు ఏమీ ఉల్లంఘించలేదని ఈ నివేదికలో స్పష్టం...

పురుషులలో సంతానోత్పత్తికి కొత్త జన్యు కారకాలు

n మొత్తం ఎనిమిది జన్యువులను గుర్తించిన డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని పరిశోధన బృందం n సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం, n తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు తలెత్తుతాయని పరిశోధనలో...

దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 13,272 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. మహారాష్ట్ర(2285), ఢిల్లీ(1417), కర్నాటక(1573), కేరళ(1093) ఈ...

Latest News