Home Search
ఐసిఎంఆర్ - search results
If you're not happy with the results, please do another search
మంకీపాక్స్ వ్యాక్సిన్ రేస్లో 8 సంస్థలు
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ నివారణ వ్యాక్సిన్ తయారీకి 8 ఔషధ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో ఇండియాలో కూడా అక్కడక్కడ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇంతవరకూ...
మంకీపాక్స్ అడుగులు
ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స...
జులై 15 నుంచి అందరికీ ఉచితంగా ప్రికాషన్ డోసు
ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ... 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా...
రాష్ట్రంలో జికా వైరస్ కలకలం
రాష్ట్రంలో జికా వైరస్ కలకలం
తెలంగాణ సహా 13 రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి
ఐసిఎంఆర్,ఎన్ఐవీ అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో...
కరోనా కేసుల పెరుగుదలపై భయపడనక్కర లేదు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు శనివారం భరోసా ఇచ్చారు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్ ఏదీ కనబడలేదని, ఇంతవరకు పెరుగుతున్న...
మంకీపాక్స్ లక్షణాలుండే ప్రయాణికులను వేరుగా ఉంచనున్న తమిళనాడు!
చెన్నై: మంకీపాక్స్ లక్షణాలున్న విదేశీ ప్రయాణికులను వేరుగా ఉంచాలని తమిళనాడు ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల డైరెక్టర్లకు లేఖ రాసింది. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, మధురై, టుటికోరిన్లోని విమానాశ్రయాల...
దేశంలో కొత్తగా 4041 కరోనా కేసులు
ఢిల్లీ: రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతన్నప్పటి కరోనా వైరస్ మాత్రం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 4041 కరోనా కేసులు నమోదుకాగా 10 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ...
‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!
కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
ఒమిక్రాన్ ప్రభావంతో పెరుగుతున్న యాక్టివ్ కేసులు : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటోందని, దీని ప్రభావంతో యాక్టివ్ కేసుల్లో 77 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని 11 రాష్ట్రాల్లో 50 వేలకు...
కరోనా చికిత్సకు సర్వం సిద్ధం
వచ్చే ఏడాది గూడెం మెడికల్ కళాశాల ప్రారంభం
కలెక్టరేట్ ప్రారంభానికి మార్చిలో కొత్తగూడెంకు సిఎంను ఆహ్వానిస్తాం
ధళిత బంధు కోసం నియోజకవర్గానికో ప్రత్యేక అధికారి
రవాణా శాఖ మంత్రి పువ్వాడ
మన తెలంగాణ/కొత్తగూడెం : కరోనా వ్యాధి చికిత్సలు...
4-6 వారాల్లో కొవిడ్ ఎండెమిక్
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త టెస్టింగ్ వ్యూహాన్ని అనుసరించాలి
భవిష్యత్ వేరియెంట్లపై ఇప్పుడే చెప్పలేం
ఐసిఎంఆర్ అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్. సమీరన్ పాండ
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నిబంధనలు విధిగా పాటిస్తే మరో నాలుగు నుంచి...
2,3 వారాలుగా దగ్గు కొనసాగితే టిబి టెస్టు తప్పనిసరి
కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది....
2,64,202 కేసులు, 315 మరణాలు
రోజువారీ పాజిటివిటీ 14.78 శాతం
ః కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో 2,64,202 కొవిడ్19 కేసులు, 315 మరణాలు నమోదయ్యాయి. గురువారంతో(2,47,417కేసులతో) పోలిస్తే 6.7 శాతం అధికంగా...
బూస్టర్ డోసుతో రక్షణ
ఏ వ్యాక్సిన్ బూస్టర్గా వాడాలో విధానపర నిర్ణయం తప్పనిసరి
ప్రముఖ వైరాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టుల అభిప్రాయం
న్యూఢిల్లీ : కరోనాను వ్యతిరేకంగా యాంటీబాడీల సంఖ్యను పెంపొందించే బూస్టర్ డోసు, ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా...
32కు చేరిన ఒమిక్రాన్ కేసులు
స్వల్ప లక్షణాలే, ఆందోళన ఏమీలేదు
జాగ్రత్తలు పాటించాల్సిందే: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో ఒమిక్రాన్ కేసులు 25 నమోదయ్యాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్రలో మరో...
యుపిలో మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన మోడీ
గోరఖ్పూర్ (యుపి) : ఉత్తరప్రదేశ్లో ఎఐఐఎంఎస్, భారీ ఎరువుల కర్మాగారంతో పాటు మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్వంత...
లక్షల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం
గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు...
కొవాగ్జిన్ ప్రయోగానికి కోతుల వేట ఎలా సాగిందంటే ?
ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ బార్గవ గ్రంధంలో వెల్లడి
న్యూఢిల్లీ : స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రయోగం కోసం రిసాస్ మకాక్ తెగకు చెందిన ఇరవై కోతులను గాలించడంలో ఎన్ని శ్రమలు...
కొవిడ్పై కొవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం
93.4 శాతం కొవిడ్నుంచి కాపాడే లక్షణాలు
0.5 శాతంకన్నా తక్కువ మందిలోనే దుష్పరిణామాలు
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించిన లాన్సెట్ జర్నల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశీయంగా హైరాబాద్కు చెందిన ఫార్మాసంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన...