Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 4041 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 2226 new corona cases

ఢిల్లీ: రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతన్నప్పటి కరోనా వైరస్ మాత్రం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 4041 కరోనా కేసులు నమోదుకాగా 10 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ(1370), మహారాష్ట్రాలలో (1045)కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5,24,651 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 4.26 కోట్ల మంది కోలుకోగా 21 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 85.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 193.83 కోట్ల డోసులు పంపిణి చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News