Home Search
ఐసిఎంఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఆయుష్మాన్ భారత్లో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులు
కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ : పిఎం ఆయుష్మాన్ భారత్ వ్యవస్థ కింద అన్ని వైద్య సౌకర్యాలతో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్...
కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై 26 న డబ్లుహెచ్ఒ భేటీ
జెనీవా : హైదరాబాద్ కేంద్రమైన భారత్ బయోటెక్ సంస్ధ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడంపై ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా...
కొవిడ్ చికిత్సపై తాజా మార్గదర్శకాలు
ఐవర్మెక్టిన్, హెచ్సిక్యూ తొలగింపు
న్యూఢిల్లీ : కొవిడ్ చికిత్స ప్రక్రియల జాబితా నుంచి ఐవర్మెక్టిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సిక్యూ)ను తొలిగించారు. కొవిడ్ చికిత్సకు భారతదేశంలో ఇప్పటివరకూ వినియోగిస్తున్న ఔషధాలకు సంబంధించి భారత వైద్య...
రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి
పండగల దృష్టా కొవిడ్ కేసులు పెరక్కుండా చూసుకోండి
కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే...
కరోనా సంక్లిష్ట దశ ఇదే
వచ్చే రెండు నెలలే కీలకం
పండుగల సీజన్లో థర్డ్వేవ్ గండం?
ఈ దశ దాటితే వైరస్ తగ్గుముఖమే
టాస్క్ఫోర్స్ సభ్యులు వికె పాల్
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్కు సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలలే...
టీకాలు తీసుకున్న రెండునెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న రెండు మూడు నెలలకే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతోందని ఐసిఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్ (భువనేశ్వర్) అధ్యయనంలో వెల్లడైంది. కొవిషీల్డ్ లేదా...
కోవిడ్ మరణ ధ్రువ పత్రాల జారీకి మార్గదర్శకాలు
సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్ సంబంధిత మరణాలకు ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) మార్గదర్శకాలు రూపొందించినట్టు...
దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు…
ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 34,973 మందికి కరోనా వైరస్ సోకగా 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య...
కొవిడ్ సోకినవారిలో కొవాగ్జిన్ ఒకే డోస్తో రెండు డోసుల ఫలితం..!!
న్యూఢిల్లీ: ఓసారి కొవిడ్19 సోకినవారికి భాతర్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ ఒక్క డోసు టీకా ఇచ్చినా, రెండు డోసులు తీసుకున్నవారిలోవలె యాంటీబాడీలు అభివృద్ధి చెందుతున్నాయని ఐసిఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన నివేదికను...
దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 509 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947 చేరుకోగా 4,37,370...
సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
వ్యాక్సిన్ తీసుకున్నవారి లోనూ డెల్టా వేరియంట్
చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసిఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాల ముప్పు తక్కువగా...
టీకాల మిక్సింగ్తో మరింత బలం
టీకాల మిక్స్ డోసులతో మరింత బలం
ఐసిఎంఆర్ తొలి రౌండ్ పరీక్షలో వెల్లడి
వేరియంట్లపై దెబ్బకు ఇదే మందు
న్యూఢిల్లీ: కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో అత్యధిక రోగనిరోధక శక్తి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని...
దేశంలో 39,070 కేసులు, 491 మరణాలు
రికవరీ రేట్ 97.39
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 39,070,మరణాలు 491 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి, మొత్తం మరణాల సంఖ్య...
పాము కాటుకు 19 ఏళ్లలో 12 లక్షలమంది బలి
ప్రపంచంలో 50 శాతం భారత్లోనే
ఆరోగ్య సిబ్బందికి శిక్షణ లేకపోవడం
వైద్య సౌకర్యాల కొరతే అధిక మరణాలకు కారణం
బాధితుల్లో గిరిజనులే అధికం
ఐసిఎంఆర్ అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో 2000 నుంచి 2019వరకు 19 ఏళ్లలో విష...
కొవిషీల్డ్ డోసులతో డెల్టా వైరస్ కట్టడి
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ రెండు డోసులతో కరోనా వైరస్ కట్టడి అవుతుందని, ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా పెంపొందుతుందని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి...
దసరా వరకు పండగలే.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఆంక్షలు విధించే విషయాన్ని రాష్ట్రాలు ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈనెల 19 న...
500 దిగువకు మరణాలు…
30,549 కేసులు, రికవరీ రేట్ 97.38
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 30,549,మరణాలు 422 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి, మొత్తం మరణాల...
డెల్టా ప్లస్ వేరియంట్ కట్టడిలో కొవాగ్జిన్ సామర్ధ్యం
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది....
ఇక మునుపటి స్కూళ్లు కథలేనా కలలేనా
క్లాసుకు 15 మంది , ఆద్యంతం పారిశుద్ధ్యం
షిప్టులు పైగా కలివిడిలేని తనం
పిల్లల మానసిక స్థితిపై పెను ప్రభావం
న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్ కోడి కూసిన తరువాత పలు జటిల ప్రశ్నలు తలెత్తాయి....