Home Search
కరోనా వైద్యం - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
కొండపూర్ జిల్లాఆసుప్రతిలో అదనంగా 100 పడకల ఫ్లోర్ ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు ప్రకటన
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 అదనపు పడకల ప్లోర్ ప్రారంభం
రానున్న రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
మంత్రులు తన్నీరు హరీష్రావు, సబితాంద్రారెడ్డి...
కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం
త్వరలో నిమ్స్లో రోబోటిక్ సర్జరీ సేవలు
హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి
45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్,
కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
ఆయా విభాగాలకు...
సీజనల్ వ్యాధులకు బస్తీ దవాఖానలో మెరుగైన వైద్యం
ఉచితంగా మందులు, టెస్టులు చేస్తున్న సిబ్బంది
గ్రేటర్లో 224 దవాఖానల్లో పేదలకు చికిత్సలు
నవంబర్లో మరో 12 బస్తీదవాఖానలు ఏర్పాటు
రోజుకు 150మందికి వైద్యం అందిస్తున్న దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి భరోసా ఇచ్చే బస్తీదవాఖానలు సీజనల్...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
మళ్లీ కరోనా ఉనికి
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కొవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో...
గ్రేటర్లో మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కోవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ...
కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా కట్టడి: తలసాని
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలిగారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలనే ఉద్దేశంతోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామన్నారు....
మారుమూలలకూ వైద్యం
32 మొబైల్ ఐసియు బస్సులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు మరింత అందుబాటులోకి సేవలు
ఆధునిక సదుపాయాలతో త్వరలో మరో 30 బస్సులు
లార్డ్చర్చిని అభినందించిన మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్,...
థర్డ్వేవ్ పట్ల వైద్యశాఖ అప్రమత్తం: నిలోఫర్, గాంధీలో చిన్నారుల వైద్యం కోసం..
థర్డ్వేవ్ పట్ల వైద్యశాఖ అప్రమత్తం...
నిలోఫర్, గాంధీలో చిన్నారుల వైద్యం కోసం అదనపు పడకలు
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
ఆగస్టులో వైరస్ విస్తరించే అవకాశముందంటున్న వైద్యులు
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు
మన...
లాక్డౌన్తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది
రెమ్డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ...
ఎస్పి నేత ఆజంఖాన్ తండ్రీ కొడుకులకు కరోనా : లక్నో ఆస్పత్రికి తరలింపు
సీతాపూర్ (యుపి): సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజమ్ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్లకు కరోనా పాజిటివ్ సోకడంతో వారిని లక్నో లోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. లక్నో కింగ్...
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...
కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్దం
సిఎం కెసిఆర్ ప్రదర్శించిన చార్ట్పై సర్వత్రా ఆసక్తి
అదే కరోనా నియంత్రణ మందుల కిట్
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా...
ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి
చత్తీస్గఢ్లో ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి
మృతులంతా ఒకే కుటుంబీకులు, వైద్యుడు పరారీ
రాయ్పూర్:చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి...
కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉంది: సిఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా పై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర...
కరోనా లక్షణాలున్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి ఈటల
కరీంనగర్: తెలంగాణలో కరోనా టెస్టు కిట్ల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి ఈటల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను శుక్రవారం ప్రారంభించారు. కరోనా లక్షణాలు...
భార్య ఒడిలో ప్రాణం వదిలిన కరోనా రోగి
ముంబై: మహారాష్ట్రలో కరోనా రోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస వైద్య సదుపాయాలు అందక రోగులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటి విషాద సంఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని చాంద్వాడ్ లో గురువారం...
కరోనాపై కదనం
గతానుభవాల వెలుగులో పకడ్బందీ జాగ్రత్తలు
అప్పుడు చికిత్స అందించిన ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాలుగా మార్పు
33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్లో కరోనా వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు
22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు
24 గంటలపాటు అందుబాటులో...
82 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 82 లక్షల 13 వేల 768కి చేరుకుంది. అంటే ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల 2,20,681 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది....
రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 189 పాజిటివ్లు
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి...