Home Search
కరోనా వైద్యం - search results
If you're not happy with the results, please do another search
2.92 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.92 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,395 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 55...
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా.. రెండు మీటర్ల వరకు వ్యాప్తి
రోగుల గదుల్లో ఎసి, ఫ్యాన్లు లేకపోతే వ్యాపించదు
హైదరాబాద్లో 3, చండీగఢ్లో 3 ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడి : సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్మిశ్రా
మన తెలంగాణ/హైదరాబాద్:...
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
కరోనా వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ స్టోరేజీలు సిద్దం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి లక్షమంది సిబ్బంది ఉన్నట్లు, అందులో మొదటి దశలో 42వేల మందికి...
రాష్ట్రంలో 1500 దాటిన కరోనా మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు రెండు లక్షల 70 వేల 450 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అంటే వైరస్ సోకిన ప్రతి...
మళ్లీ పడగ విప్పుతున్న కరోనా
హైదరాబాద్: నగరంలో చలి తీవ్రత పెరగడంతో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుకునే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని, దీంతో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
రెండోసారి యువ వైద్యుడిని కాటేసిన కరోనా….
అమరావతి: రెండో సారి కరోనా సోకడంతో యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్డ్రన్ డాక్టర్ నందకుమార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని...
రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో...
కరోనా పడకలకు మంగళం!
కరోనా రోగుల సంఖ్య గణనీయంగా
తగ్గడంతో పడకల సంఖ్య
తగ్గించేందుకు యాజమాన్యాల యోచన
ఒక్కో ఆసుపత్రిలో 10 మందికి
మించని పేషెంట్లు సాధారణ వైద్య
సేవకే మొగ్గుచూపుతున్న దవాఖానాలు
90శాతం మంది రోగులు...
రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత...
లక్షా 90 వేలు దాటిన కరోనా…
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 90వేలు దాటాయి. మంగళవారం 55,359 మందికి పరీక్షలు చేయగా 2103 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 298 మంది ఉండగా ఆదిలాబాద్లో 24, భద్రాద్రి...
లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం...
కరోనా బారిన మంత్రి హరీశ్
ట్విట్టర్ వేదికగా ప్రకటన
తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచన
బావా మీరు అందరికంటే త్వరగా కోలుకుంటారు : మంత్రి కెటిఆర్
వైరస్ను ఓడించే శక్తి మీకు వస్తుంది : కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల అనేక...
ప్రైవేట్లో ప్రభుత్వ వైద్యం
ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50శాతం పడకలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఓకే
ప్రత్యేక యాప్ ద్వారా పేషెంట్లను పంపనున్న ఆరోగ్యశాఖ
వైద్యశాఖ నిబంధనల ప్రకారమే చికిత్స, లేకపోతే కఠిన చర్యలు
ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలకు మంత్రి...
ముందుచూపు వైద్యం
వైద్యరంగంలో భవిష్యత్తులో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విజనరీతో ఆలోచించాలి
దేశంలో వైద్యసదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది
ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలి
రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం
వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం
ఐసిఎంఆర్, కేంద్ర బృందాల...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
కరోనా నివారణలో ప్లాస్మా థెరపీ నిష్ప్రయోజనం: ఎయిమ్స్
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ఎలాంటి ప్రయోజనం చూపించడం లేదని ఎయిమ్స్లో నిర్వహించిన మధ్యంతర విశ్లేషణలో బయటపడింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను...