Home Search
కరోనా వైరస్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
కట్టడి లోనే కరోనా ఉద్ధృతి… పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అదుపు లోనే ఉండటంతోపాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24...
కరోనా ఇక సీజనల్ వ్యాధి
ఇది ఎండమిక్ దశకు చేరుకుంది
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని...
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు… లక్షకు పైగా బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు లక్ష పైకి చేరాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా...
కరోనా ఉద్ధృతి… మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి
ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు...
దేశంలో కొత్తగా 3,962 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 2,697...
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3712 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 5 మరణాలు కూడా సంభవించాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు...
కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,16,254కు పెరిగింది. కాగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య...
పటియాలా లా యూనివర్శిటీలో కరోనా కలకలం
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ : పంజాబ్ లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (ఆర్జీఎన్యూ) లో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ 60 మంది...
కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 3 వేలకు పైగానే వెలుగు చూసిన కొత్త కేసులు , తాజాగా 2500 కు దిగి రావడం కాస్త ఊరట...
24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది....
3 వేలకు చేరువలో కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : కొద్ది రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మూడు వేలకు చేరువయ్యాయి. ఢిల్లీలో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల...
కొత్తగా 2541 కరోనా కేసులు.. 30మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341...
వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
ఢిల్లీలో 7.72 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ముందురోజు రెండు వేలకు పైగా నమోదైన కరోనా కొత్త కేసులు తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. సోమవారం...
ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదు
కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 5 లక్షల 21 వేల మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్...
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
31 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్19 నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ...
2 వేలకు దిగువనే కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరట కలిగిస్తున్నాయి. మరణాలు కూడా వంద లోపే ఉంటున్నాయి. మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ...
తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
చైనాలో కరోనాతో ఇద్దరు మృతి
ఏడాది తరువాత ఒమిక్రాన్గా వ్యాప్తి
బీజింగ్ : చైనాలో ఏడాది తరువాత ఇప్పుడు రెండు కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. ఇటీవలి రోజులలో చైనాలోని పలు ప్రాంతాలలో కరోనా కొత్త వేరియంట్లు ఉధృతరూపం...