Home Search
కరోనా వైరస్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
చైనాలో మళ్లీ కరోనా మరణాలు!
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
3 వేల కరోనా కొత్త కేసులు.. 50లోపే మరణాలు
న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737...
అత్యల్పంగా 3,993 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడచిన 662 రోజుల్లో అత్యల్పంగా 3,993 కరోనా కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి. వీటిని కలుకుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,29,71,308 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల...
మరోసారి 6 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
2 శాతం లోపునకు క్రియాశీల రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు మరోసారి 6 వేలకు దిగొచ్చాయి. బుధవారం 8 లక్షల మందిని పరీక్షించగా, 6561 మందికి వైరస్ సోకినట్టు...
ఎపిలో కొత్తగా 101 కరోనా కేసులు
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా...
10 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
1 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగివచ్చాయి. మరోవైపు మరణాలు కూడా 250...
ప్రపంచవ్యాప్తంగా 19 శాతం తగ్గిన కరోనా కొత్త కేసులు
ప్రపంచ ఆరోగ్యసంస్థ WHO వారాంతపు నివేదిక వెల్లడి
జెనీవా : గతవారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు 19 శాతం వరకు తగ్గాయని , మరణాల రేటు నిలకడగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ...
దిగివస్తున్న కరోనా పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం 15 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 71,365 మందిలో వైరస్ బయటపడింది. ముందురోజు కంటే కేసులు...
7.9 శాతానికి దిగివచ్చిన కరోనా పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి అదుపు లోకి వస్తోంది. కొత్త కేసులు , పాజిటివిటీ రేటు తగ్గుతుండడం, ఊరట కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 16.03 లక్షల...
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,42,793 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,61,386 లక్షల...
దేశంలో కొత్తగా 1.67 లక్షల కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1.67 లక్షల కేసులు నమోదుకాగా 1192 మంది మృత్యువాతపడ్డారు. రోజు రోజు మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది....
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
దేశంలో మరో 2.86 లక్షల మందికి కరోనా పాజిటివ్
ఒక్కరోజే 573 మరణాలు
22.02 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,71,500కు...
దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి కరోనా మహమ్మారి సోకింది. మరో 314 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...
దేశంలో కరోనా ఉప్పెన
రెండున్నర లక్షల కొత్త కేసులు
ముందు రోజు కంటే 27 శాతం ఎక్కువ
5 వేలకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
3 శాతానికి పెరిగిన క్రియాశీల రేటు
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసులు తాజాగా...
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....
భారత్ లో కొత్తగా 1,41,986 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కోవిడ్-19 కేసులు, 285 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా...
దేశంలో కరోనా కొత్త కేసుల్లో 44శాతం పెరుగుదల
ఢిల్లీలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం ఉదయం నాటికి ఈ వేరియంట్ కేసులు 781 కి చేరాయని కేంద్ర...