Sunday, April 28, 2024
Home Search

కాల్చి - search results

If you're not happy with the results, please do another search
CM KCR praja ashirvada sabha in Boath

400 మందిని కాంగ్రెస్ కాల్చి చంపింది

బోథ్: రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు బోథ్ లో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తోంది. ఈ సభలో కెసిఆర్...
Terrorist killed in Pakistan

పాక్ లో మరో ఉగ్రవాది కాల్చివేత

పాకిస్తాన్ లో మరో ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ అజార్ అనుచరుడు రహీముల్లా తారిఖ్ ను కరాచీలోని ఓరంగి టౌన్ అనే ప్రాంతంలో...

కెనడాలో గ్యాంగ్‌వార్.. సిక్కు తండ్రీ కొడుకుల కాల్చివేత 

ఒట్టావో:  భారత్‌కు చెందిన సిక్కు మతస్థుడిని కెనడాలో హత్య చేశారు. వ్యవస్థీకృత నేరాల్లో పేరుగాంచిన ఓ గ్యాంగ్ ఆ వ్యక్తిని వెంటాడి చంపారు. ఈ దాడిలో ఆ సిక్కువ్యక్తికి చెందిన 11 ఏళ్ల...

పాక్‌లో మరో లష్కరే కమాండర్ కాల్చివేత

ఇస్లామాబాద్: పాక్‌లో ఉగ్రవాదులు వరసగా హతమై పోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. గత 20 నెలల్లో 19 మంది కీలక ఉగ్ర కమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరే...
Police officer shot dead in Manipur

మణిపూర్‌లో పోలీస్ అధికారి కాల్చివేత

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఓ పోలీస్ అధికారి కాల్పులకు బలయ్యారు. మోరే ప్రాంతంలో హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న సమయంలో చొరబాటు దారులు ఆయనను కాల్చిచంపారు. ఆ...

మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసు అధికారి కాల్చివేత

గువాహటి: మయన్మార్‌కు సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌కు చెందిన మోరే పట్టణంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని ముష్కరులు జరిపిన కాల్పులలో ఒక సబ్ డివిజనల్ పోలీసు అధికారి(ఎస్డిపిఓ) మరణించారు. ఉదయం 9.30 గంటల...

బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు కార్మికులను కాల్చి చంపిన వేర్పాటు వాదులు

కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత ప్రాంతం బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం ఓ ఇంటిపై సాయుధులైన వేర్పాటు వాదులు దాడి చేసి ఆరుగురు కార్మికుల్ని కాల్చి చంపారు. ఈ దాడిలో మరో ఇద్దరు...

అత్తను కాల్చి చంపిన పోలీస్ అల్లుడు

హసన్‌పర్తి: ఆర్థిక లావాదేవీల కారణంగా అత్తను అల్లుడు గన్‌తో కాల్చి చంపిన సంఘటన హనుమకొండ జిల్లా సింగారంలోని ఇంద్రాకాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్ల సింగారానికి చెందిన...

ఇంటి ముందు నీళ్లు చల్లినందుకు దళితుడి కాల్చివేత

లక్నో: తన ఇంటి ముందు నీళ్లు చల్లినందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి పక్కింట్లో నివసించే దళితుడిని కాల్చి చంపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సైనీ పోలీసు స్టేషన్ పరిధిలోని ధుమై గ్రామంలో బుధవారం రాత్రి...

హనుమకొండలో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్

వరంగల్: హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్ కానిస్టేబుల్‌గా...

మణిపూర్‌లో ముగ్గురు గిరిజనుల కాల్చివేత

ఇంఫాల్: మణిపూర్‌లోని కంగ్‌పోక్పీ జిల్లాలోని మంగళవారం ఉదయం ముగ్గురు కుకీ-జో తెగకు చెందిన ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. కంగ్వి ప్రాంతంలోని ఇరెంగ్, కరమ వీఫీ గ్రామాల మధ్య ఈ...
Marri Janardhan Reddy dispute comments on Congress

కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్: జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం తెల్కపల్లి మండలంలో మాట్లాడిన మర్రి జనార్ధన్...
Mirzapur in Uttar Pradesh

మెక్సికోలో భారతీయుడి కాల్చివేత: 10 వేల డాలర్ల దోపిడీ

హూస్టన్: మెక్సికో నగరంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో ఇక్కడే నివసిస్తున్న ఒక భారత జాతీయుడు మరనించగా మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. దుండగులను త్వరితంగా అరెస్టు చేయాలని భారతీయ అధికారులు మెక్సికన్...

బీహార్‌లో జర్నలిస్టు కాల్చివేత

పాట్నా: బీహార్‌లోని అరారియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒక హిందీ దినపత్రికలో పనిచేస్తున్న విమల్ కుమార్ యాదవ్(35)ను ప్రేమ్‌నగర్ గ్రామంలోని ఆయన నివాసంలోనే కొందరు...

మణిపూర్‌లో మళ్లీ హింస: ముగ్గురి కాల్చివేత

గువాహటి: మణిపూర్‌లో నాగాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా...
Uttar Pradesh Shahjahanpur

కూతురును భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా పాయింట్ బ్లాక్‌లో కాల్చి…

లక్నో: ఓ వ్యక్తి తన కూతురును భుజాలపై కూర్చుపెట్టుకొని తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతడి దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్చాడంతో అక్కడే కుప్పకూలిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజాహన్‌పూర్...
BJP leader shot dead in UP

పట్టపగలే బిజెపి నేతను కాల్చి చంపారు…

మొరాదాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు అనుజ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తితో కలిసి తన ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డులో ఈ...
Etala Rajender

గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం: ఈటల రాజేందర్

హైదరాబాద్ : ఆర్‌టిసి విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం...
manipur

మణిపూర్‌లో ముగ్గురిని కాల్చిచంపిన తీవ్రవాదులు

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్రవాదులు జరిపిన కాల్పులలో ఒక వ్యక్తి, అతని కుమారుడితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. క్వాక్తా గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులపై తీవ్రవాదులు కాల్పులు...
Uttar Pradesh Firozabad Chandanpur

ఎస్‌ఐని కాల్చి చంపిన దుండగులు

లక్నో: ఎస్‌ఐని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా చంద్రపూర్ ఔట్‌పోస్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఔరవ్ పోలీస్ స్టేషన్‌లో దినేష్...

Latest News