Sunday, April 28, 2024
Home Search

కాల్చి - search results

If you're not happy with the results, please do another search
Three Maoists Killed In Encounter At Bihar

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8మంది మవోయిస్టులు మృతి

30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’ అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
Nallamala-forest

నల్లమలలో మళ్లీ రాజుకున్న కార్చిచ్చు

నట్టడవిలో అగ్నికి ఆహుతైన భారీ వృక్షాలు 15 రోజుల్లో 10 ఘటనలు దోమలపెంట అటవీ రేంజ్‌లో మంటలు వందల హెక్టార్లలో వ్యాపించిన మంటలు నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని నల్లమల అటవీ...
Fire burns in Nallamala Forest

నల్లమలలో కార్చిచ్చు.. వందల హెక్టార్లలో వ్యాపించిన మంటలు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్:నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లమల అటవి ప్రాంతంలో బుధవారం మరో మారు కార్చిచ్చు రగులుకొని అడవికి తగలబడుతుంది. 15 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు 10 ఘటనలు చోటు...
Marriage

కాళ్లెందుకు కడుగుతారంటే..

  వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా పెళ్లికొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణ ముంది. అసలీ తంతు ఎలా జరుపుతారంటే... ముందు...
Soldier

కుటుంబాన్ని అంతం చేయబోయి… కూతురు చేతిలో హతమైన మాజీ సైనికుడు

  లక్నో: మాజీ సైనిక ఉద్యోగి తన భార్య, కూతురిని గన్ తో కాల్చి అనంతరం కుమారుడిపై కాల్పులు జరుపుతుండగా కూతురు అతడి చేతిలో ఉన్న గన్ లాక్కొని కాల్పులు జరపడంతో జవాన్ చనిపోయిన...
SI

కాల్పుల కలకలం… మహిళ ఎస్ఐ మృతి

  ఢిల్లీ: గుర్తు తెలియని దుండగులు మహిళ ఎస్ఐను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రీతి అనే అమ్మాయి పాట్ పర్...
Medaram Jatara

జనసాగరం నడుమ సారలమ్మ ఆగమనం

భక్తులతో కిటకిటలాడిన ఐదు కిలోమీటర్ల పొడవు జంపన్న వాగు, మొదటి రోజు మధ్యాహ్నానికే గద్దెలను సందర్శించుకున్న 50లక్షల మంది, వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు మేడారం చుట్టూ 20కిలోమీటర్ల మేర భక్తుల...
gun

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

బెగుసరాయి (బీహార్) : బీహార్‌లో రెండు వేర్వేరు సంఘటనల్లో దుండగుల దాడికి ఇద్దరు మృతి చెందగా, విద్యార్థి నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బీహార్ విద్యార్థి విభాగం నాయకుడు...

జామియా బయట దుండగుల కాల్పులు

  న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని కొందరు దుండగులు జామి యా 5వ నంబర్ గేటు బయట ఆదివా రం రాత్రి కాల్పులు...

సిఎఎపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు

  న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్‌పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు...
Disha Encounter

‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం

  మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిషన్‌లో...
Ranjit-Bachchan

విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో  తీవ్ర కలకలం...
Anurag Thakur, Parvesh Verma will campaign

ఇసి చెప్పినా బిజెపి వినదట!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి ఎంపి పర్వేష్ వర్మలను ఢిల్లీ ఎన్నికల స్టార్ క్యాంపేనర్ల జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ బిజెపి మాత్రం వారి చేత...

కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు

  హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
dead body

ఆడ‌పిల్ల పుడుతుంద‌నే భ‌యంతో…. గర్భవతిని ముక్కలు ముక్కలుగా నరికి… గ్రైండర్ లో పడేసి

      లక్నో: ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో గర్భవతి అయిన భార్యను ఓ భర్త ముక్కలు ముక్కులుగా నరికి గ్రైండర్‌లో వేసి అనంతరం శరీర భాగాలను తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగింది. తన...
Murdered

టిఎంసి నాయకుని హత్య

శాంతిపూర్ (పశ్చిమ బెంగాల్ ): నాడియా జిల్లా శాంతిపూర్ ఏరియాలో స్థానిక టిఎంసి నాయకుడు షంతాను మహతోను అతని ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అక్కడి నుంచి...

సమాజ్ వాది పార్టీ నాయకుడి దారుణ హత్య

  లక్నో: సమాజ్ వాది పార్టీకి చెందిన ఓ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో మౌ జిల్లాలోని ముహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఎస్ పి...
Leopard

చిరుత దాడిలో పాప మృతి…. చిరుతను చంపిన గ్రామస్థులు

news up date telugu   లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బిజ్నోర్ ప్రాంతంలో చిరుత పులిని గ్రామస్థులు తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిజ్నోర్ ప్రాంతంలో గ్రామస్థులపై చిరుతపులి గత సంవత్సరం...

Latest News