Monday, May 13, 2024
Home Search

కాల్చి - search results

If you're not happy with the results, please do another search
Afghan girl kills Taliban terrorists

ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన వీర బాలిక

మజ్ని : దుండగులు ఎవరైనా తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే భయంతో పారిపోవడం తప్ప ఎవరూ ఏం చేయలేరు. కానీ అప్ఘానిస్థాన్ లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్ లోని ఒక గ్రామంలో కమర్‌గుల్...

కాల్పుల్లో జర్నలిస్టు మృతి

  లక్నో: జర్నలిస్టును తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విక్రమ్ జోషి అనే వ్యక్తి ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు....

దెయ్యం పట్టిందని… పంది మలమూత్రాలు తినిపించి….

భువనేశ్వర్: మహిళకు దయ్యం పట్టిందని మంత్రగాడు దెబ్బలు కొట్టి నిప్పుతో కాల్చి... పంది మలమూత్రాలు తినిపించిన సంఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళకు కొన్ని...
Article about Telangana poet Dasarathi

అచ్చమైన తెలంగాణ కవి

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు....

పరువు హత్య….. అక్కను చంపిన సోదరుడు

లక్నో: కులాంతర వివాహం చేసుకుందని అక్కను తుపాకీతో సోదరులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్‌పూరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యోతి మిశ్రా (20), రోహిత్ యాదవ్ (25)...
gun

నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….

ఛండీగఢ్: నవ వధువును చంపేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాన్ కౌన్ గ్రామంలో రాజేశ్(30)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు....
Gangster Vikas Dubey Arrested in Madhya Pradesh

ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు

  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్‌కౌంటర్ భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను...
Close aide of Vikas Dubey killed in Encounter

వికాస్ దుబే మరో అనుచరుడి ఎన్‌కౌంటర్..

కాన్పూర్‌ః గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే మరో అనుచరుడు ప్రభాత మిశ్రాను యుపి పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. బుధవారం కాన్పూర్‌లోని ఫరీదాబాద్‌లో ప్రభాత్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల కట్టడీ నుంచి...
Close aide of Vikas Dubey killed in encounter in Hamirpur

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌..

లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో...

సంపాదకీయం: యుపిలో నేర సమ్రాట్టులు!

వెయ్యికి పైగా బూటకపు ఎన్‌కౌంటర్లలో వంద మందిని వధించి నాలుగు వందల మందిని గాయపర్చి నేర సామ్రాజ్యాలను గడగడలాడిస్తున్నాడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఖ్యాతి గాలి తీసేసి, ఎగతాళి చేసిన...
8 Policemen killed in Encounter near Kanpur in UP

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన.. రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎస్ పి దేవేంద్ర మిశ్రాతో సహా ఎనిమిది మంది పోలీసులను  దుండగలు కాల్చి చంపిన ఘటన కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో...
gun

ప్రేమ పెళ్లి…. రెండేళ్ల తరువాత బావపై కాల్పులు….

  ఛండీగఢ్: ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తరువాత భర్తను ఆమె సోదరుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన హర్యానాలోని హిసర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బర్వాలా గ్రామానికి...
Head constable killed his cop wife in meerut

భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

  లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...

ప్రేమ….. కూతురిని చంపి… తగలబెట్టిన తల్లి

  ఛండీగఢ్: కూతురి ప్రేమ వ్యవహారంతో తన పరువు పోతుందని సొంత కుమర్తెను తల్లి చంపిన సంఘటన పంజాబ్‌లోని హోషియాపూర్‌లో జరిగింది. పరువు హత్యలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....

చెప్పనలవికాని అమానుషం

  మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్‌ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70...

4 రోజుల్లో రెట్టింపు

    నిజాముద్దీన్ పాజిటివ్‌లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83 మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్‌లో ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...

ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య

  గడ్చిరోలి: ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మాజీ ఉప సర్పంచ్‌ని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హీరాలాల్ రామ్‌సే అనే వ్యక్తి...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

వేసవిలో చేపల సంరక్షణకు జాగ్రత్తలు

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవిలో చేపల సంరక్షణకు మత్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మత్సశాఖ సూచించింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా, ఎక్కువ చేపల సాంద్రత ఉండడం, కరిగియున్న ప్రాణవాయువు కొరతతో పాటు ఇతర...
steals

ఫోన్ ను దొంగలించారని…. ఇద్దరు కూతుళ్లను గన్ తో కాల్చాడు…

  ఆగ్రా: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రి కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పూరిలో జరిగింది. తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...

Latest News