Home Search
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ - search results
If you're not happy with the results, please do another search
మోడీని ఇరుకున పెట్టిన ఆర్థిక శాఖ ప్రకటన
కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: జిఎస్టి పరిహారంగా రాష్ట్రాలకు రూ. 78,704 కోట్లు కేంద్రం బకాయిపడినట్లు కేద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విస్మయం వ్యక్తం...
ఒబిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
ప్రధానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు- ఆర్.కృష్ణయ్య లేఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఒబిసిల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ బిసి సంక్షేమ...
దేశంలో ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది నా కల : కేంద్ర మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ : దేశం లోనే తొలిసారి ఢిల్లీ నుంచి జైపూర్కు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది తన కల అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీ...
అంచనాలు తప్పుతున్న ఆర్థిక ప్రగతి
రేపు పార్లమెంట్కు ఆర్థిక సర్వే సమర్పణ
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించి, విధాన నిర్ణయాలపై సూచనలు అందచేయడంతోపాటు రానున్న...
ఆర్థికశాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు
త్వరలో శాఖలవారీగా మంత్రి హరీశ్ సమీక్ష
కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్ర బడ్జెట్పై స్పష్టత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని 210 శాఖాధిపతుల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్ధికశాఖకు చేరాయి. 2022-23వ ఆర్ధిక...
దిగొచ్చిన కేంద్రం
సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం
మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం
ఖరీఫ్ సీజన్లో అదనపు సేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార...
16న హైదరాబాద్కు ఆర్థికమంత్రి
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 16న హైదరాబాద్లో, 17వ తేదీన బెంగళూరులో పర్యటించనున్నారు. బడ్జెట్లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన...
జనవరిలో జిఎస్టి వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : జనవరిలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.1.72 లక్షల కోట్లతో 10.4 శాతం పెరిగిందని బుధవారం కేంద్రం ప్రకటించింది. రూ.1,72,129 కోట్ల జిఎస్టి వసూళ్లు రెండో అత్యధిక స్థాయి...
వంటనూనెలపై తగ్గించిన దిగుమతి పన్ను కొనసాగింపు
మొలాసిస్పై 50 శాతం ఎగుమతి సుంకం: ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ: ఆల్కహాల్ ఉత్పత్తి కోసం వినియోగించే చెరుకు నుంచి వచ్చే మొలాసిస్ ఎగుమతులపై ప్రభుత్వం 50 శాతం పన్ను విధించింది. ఎగుమతిపై సుంకం విధింపు...
రూ. 10 తగ్గనున్న పెట్రో భారం
న్యూఢిల్లీ : దేశంలోని కోట్లాది మంది వాహనదారుల ముందు తియ్యని మజిలీ దోబూచులాడుతోంది. దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు...
అప్పుల ఊబిలో భారత్
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింద ని,ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడ టం కూడా అంత ఈజీకాదని, ఆర్థిక ప్రమా దం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చస్తున్నారు....
మొదటి యుపిఐ పేమెంట్కు 4 గంటల పరిమితి
ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీకి కనీస సమయం ప్రతిపాదన
ఆన్లైన్ మోసాలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు: నివేదిక
న్యూఢిల్లీ : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లావాదేవీలు వేగంగా పెరుగున్నాయి. కానీ,...
సైబర్ సెక్యూరిటీపై సమీక్ష
యూకో బ్యాంక్ మోసం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
వచ్చేవారం బ్యాంకుల చీఫ్లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమావేశం
న్యూఢిల్లీ : కోల్కతాకు చెందిన యుకో బ్యాంక్లో రూ.820 కోట్ల మోసం వెలుగుచూసింది. ఈ కేసులో సైబర్...
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.52 లక్షల కోట్లతో 21.82 శాతం పెరిగాయి. కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల ప్రవాహం ప్రత్యక్ష పన్ను ఆదాయం...
ఎన్టిఆర్ స్మారక నాణెం విడుదల
న్యూఢిల్లీ : విశ్వవిఖ్యాత నటుడు ఎన్టి రామారావు (ఎన్టిఆర్) సంస్మరణార్థం వంద రూపాయల నాణెన్ని విడుదల చేశారు. సోమవారం రాష్ట్రపతిభవన్ సాంస్కృతిక కేంద్రం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ...
వచ్చే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 7.4 శాతంతో 15 నెలల గరిష్ఠానికి చేరగా, వచ్చే నెలల్లోనూ ఇది మరింత పెరిగి అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హెచ్చరించింది. జులై నెల ఆర్థిక...
జులై జిఎస్టి వసూళ్లు రూ.1.65 లక్షల కోట్ల
న్యూఢిల్లీ : జులై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు వచ్చాయి. ఎగవేత నియంత్రణ చర్యలు, అధిక వినిమయ ఖర్చులతో ఈసారి జిఎస్టి ఆదాయం గణనీయంగా పెరిగింది....
ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచింది. ఇపిఎఫ్ఒ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ట్రస్టీస్ సిఫారసులకు కేంద్ర ఆర్థిక...
మొబైల్, టీవీలు ఇకపై చౌక..
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి శుభవార్త. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జిఎస్టి(వస్తు, సేవల పన్ను)ని 19 శాతం వరకు తగ్గించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి...
3 నుంచి మరో దఫా ఎలక్టోరల్ బాండ్స్
న్యూఢిల్లీ : సోమవారం నుంచి దేశంలో ఎలక్టోరల్ బాండ్ల 27వ విడత జారీ, విక్రయాల ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. దేశంలో వచ్చే కొద్ది నెలల్లోనే...