Thursday, May 16, 2024
Home Search

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ - search results

If you're not happy with the results, please do another search

రెండోసారి రికార్డు స్థాయిలో జిఎస్‌టి వసూళ్లు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు రెండోసారి రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చితో పోలిస్తే జిఎస్‌టి వసూళ్లులో...
Purchase of six Dornier aircraft

ఆరు డోర్నియర్ విమానాల కొనుగోలు

న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్) కోసం ఆరు డోర్నియర్ విమానాలను కొనుగోలు చేసేందుకు గాను హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ డీల్ విలువ...

బాలుడి వైద్య ఖర్చుల కోసం అజ్ఞాత దాత రూ. 15.31 కోట్ల విరాళం

    ముంబై: అత్యంత అరుదైన వ్యాధితో బాధపుడుతున్న ఒక 16 నెలల కుమారుడికి అవసరమైన మందుల కోసం ఒక అజ్ఞాత దాత రూ. 15.31 కోట్లు దానం చేశాడు. మనుషుల్లో మానవత్వం ఇంకా సజీవంగానే...
Suspension of exports of 27,000 Vivo phones

27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత

న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేయకుండా...
Discrimination in deficit compensation

లోటు భర్తీలో వివక్ష

  మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని 14 రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికొచ్చేసరికి ఆ పనిచేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూలోటులో ఉన్న ఈ 14రాష్ట్రాలు లోటులో ఉండటానికి కేంద్ర...

జిఎస్‌టి దూకుడు

సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి....
Shortage of employees in public sector banks

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత

నెలవారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌తో రండి నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర...
Prosecution allowed for over Rs 5 crore GST evasion

రూ.5కోట్ల జిఎస్‌టి ఎగవేతదారులపై అధికారులే విచారణ

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని దర్యాప్తు విభాగం వెల్లడి న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఇన్విస్టిగేషన్ వింగ్ వస్తు సేవల పన్నుపై నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రూ.5కోట్లకు మించి...
Job aspirants in Preparation

జికె, కరెంట్ అఫైర్స్

అంతర్జాతీయం: రష్యా ప్రత్యేక ఐఎస్‌ఎస్! అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)నుంచి రష్యా వైదొలగనుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో అసఖ్యతతో రష్యా ఈ...

కోలుకుంటున్న విమాన రంగం

విమాన ఇంధనంపై అదనపు పన్ను వెనక్కి అంతర్జాతీయ విమానాలకు వినియోగించే ఎటిఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్)పై ఇటీవల విధించిన అదనపు పన్నును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎటిఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ.6 చొప్పున అదనపు పన్ను,...
Indian stock market weekly review

స్వల్ప ఊరట

గతవారం పుంజుకున్న మార్కెట్లు 1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ (మార్కెట్ సమీక్ష) ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
Inflation deficit in India

సమీప కాలంలో సవాళ్లు

సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప...

మేలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు

ఏప్రిల్‌తో పోలిస్తే తగ్గుముఖం న్యూఢిల్లీ : మే నెలలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు వార్షికంగా 44 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో రూ.1.41 లక్షల కోట్లు నమోదు చేశాయి....
Madhabi Puri Buch appointed as Sebi chairperson

సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా మాధవి పూరీ బుచ్

మొదటిసారి ఈ కీలక పదవిలో మహిళ, టర్మ్ మూడేళ్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మొదటిసారి కొత్త చైర్‌పర్సన్‌గా మహిళను నియమించారు. మాధవి పూరీ బుచ్‌ను సెబీ(సెక్యూరిటీస్ అండ్...
FM Nirmala Sitharaman summons Infosys CEO

ఇన్ఫోసిస్ సిఇఒకు సమన్లు

కొత్త ఐటి ఇ పోర్టల్‌లో సమస్యలపై వివరణ కోరిన కేంద్రం పోర్టల్‌ను ప్రారంభించి రెండున్నర నెలలు కావొస్తోంది ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేకపోయిన ఇన్ఫోసిస్ న్యూఢిల్లీ : కొత్త ఆదాయం పన్ను ఇ పోర్టల్‌లో సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో?...

సీరం, బయోటెక్‌లకు రూ 4500 కోట్ల సాయం

కొవిడ్ టీకాల కోసం కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఔషధ ఉత్పత్తి సంస్థలు సీరం ఇనిస్టూట్, భారత్ బయోటెక్ సంస్థలకు రూ 4500 కోట్లు రుణసాయంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన...
Centre releases 17th installment of Rs 5000 crore

నవంబర్‌లో రూ.1.04 లక్షల కోట్లు

  వరుసగా రెండో నెల లక్ష కోట్లు దాటిన జిఎస్‌టి ఆదాయం న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలోనూ జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.లక్ష కోట్లను దాటింది. నవంబర్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.1.04...
Tarun Bajaj announced that another stimulus package will be forthcoming

త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ

  ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీతో రానున్నారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్...
Festival Advance To Central Government Employees

దివాలీ నజరానా

  కేంద్ర ప్రభుత్వోద్యోగులకు రూ 10000 అడ్వాన్స్ ఎల్‌టిసి బదులు నగదు ఓచర్లు పలు ప్యాకేజీలు వినిమయ శక్తిని పెంచేందుకు ఉద్దీపన చర్యలు న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రధానఘట్టంగా ఉండే దసరా పండగ వేళ...
SC seeks finance ministry reply on waiver of interest on loans

రుణాల వడ్డీ మాఫీఫై సమాధానమివ్వండి

 కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇది తీవ్రమైన సమస్య అన్న ధర్మాసనం జూన్ 12కు విచారణ వాయిదా న్యూఢిల్లీ : మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమాధానమివ్వాలని గురువారం...

Latest News