Home Search
కోహ్లీ సేన - search results
If you're not happy with the results, please do another search
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
భారత్ నయా చరిత్ర..
రెండో టెస్టులో సౌతాఫ్రికాపై 7 వికెట్లతో విజయం
సిరీస్ 1-1తో సమం
కేఫ్టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేఫ్టౌన్...
నేటి నుంచి సౌతాఫ్రికా ,భారత్ రెండో టెస్టు ప్రారంభం
కేఫ్టౌన్ : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ చేజేతులా చేజార్చుకున్న రోహిత్ సేన ఇప్పడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్పై కన్నెశాడు....
కేంద్రానికి డబుల్ ఝలక్
గవర్నర్లకు రాజకీయాలెందుకు?
ఇది అధికారాల్లేని లాంఛన పూర్వక పదవి శివసేన సంక్షోభంలో అప్పటి గవర్నర్ వ్యవహార తీరు ఆక్షేపణీయం
రాజకీయ రంగంలోని కీలకాంశాల్లో జోక్యం చేసుకోవడమంటే రాజకీయాలకు పాల్పడడమే
సేనలో సంక్షోభాన్ని నిర్ధారించుకోకుండానే ఉద్ధవ్ థాక్రేను బల...
జడేజా, అశ్విన్ మాయాజాలం.. కంగారూలు కుదేలు
జడేజా, అశ్విన్ మాయాజాలం.. కంగారూలు కుదేలు
తొలి టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం
రెండో ఇన్నింగ్స్లో 91పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
ఇన్నింగ్స్ 132పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజా
నాగ్పూర్: బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో...
ఆసీస్తో అమీతుమీ
నాగ్పూర్: క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నేటి నుంచి గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్లోని తొలిటెస్టు గురువారం నుంచి నాగ్పూర్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
మీర్పూర్: బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ బదులుగా పేసర్ ఉనద్కత్ను తీసుకున్నారు. ఇప్పటికే భారత్ జట్టు 1-0తో ముందంజలో...
షమీకి గాయం… జట్టులోకి ఉమ్రాన్ మాలిక్
హైదరాబాద్: టీమిండియా పేస్ బౌలర్ షమీకి గాయం కావడంతో బంగ్లాదేశ్తో జరిగే వన్డే, టెస్టు సిరీస్కు దురమయ్యాడు. రేపటి నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. సిరీస్ కు...
సెమీస్లో భారత్
మెల్బోర్న్:ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్2లో దాయాదులు భారత్, పాకిస్థాన్ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఆదివారం టీమిండియా జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 71పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్లోకి...
విరాట్ ధమాకా
ఒంటిచేత్తో ఆదుకున్న కోహ్లీ.. ఛేజింగ్ అద్భుతం
ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ విజయం
చివరి బంతి వరకూ చిరకాల ప్రత్యర్థిపై ఉద్వేగభరిత పోరు టీ20 వరల్డ్కప్లో
టీమిండియా శుభారంభం దేశవ్యాప్తంగా అభిమానుల సంబురాలు ఒక్కరోజు
ముందే దీపావళి తెచ్చారంటూ...
సూర్య మెరుపులు… మిల్లర్ శతకం వృథా
దక్షిణాఫ్రికాపై 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్
డేవిడ్ మిల్లర్ శతకం, డికాక్ అర్ధశతకం వృథా
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ రోహిత్సేన కైవసం
గౌహతి: సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ ఆదివారం...
టి-20 సిరీస్ భారత్దే
ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ (69),...
దాయాదిపై దరువు
ఉత్కంఠపోరులో రోహిత్సేన 5వికెట్ల తేడాతో ఘనవిజయం
భారత్ పేసర్ల ధాటికి దాయాది విలవిల
పాకిస్థాన్ 147 ఆలౌట్
భువనేశ్వర్ 4/26
దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
ఢిల్లీపై లక్నో ఉత్కంఠ విజయం
ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడి యం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో...
మూడో టీ20: భారత్ బ్యాటింగ్..
కోల్కతా: టీమిండియాతో జరుగుతున్న చివరి మూడో టీ20లో వెస్టిండీస్ జట్టు ట్యాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రిషబ్...
రాణించిన రాహుల్, సూర్యకుమార్.. భారత్ 237/9
అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా, విండీస్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే...
విండీస్ తో తొలి వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ఇండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ...
టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
టీమిండియా 198 ఆలౌట్
కేప్టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 67.3 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ఇప్పటివరకు 212 పరుగుల...