Home Search
గాంధీభవన్ - search results
If you're not happy with the results, please do another search
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు,...
గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల జూమ్ సమావేశం….
నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మండల ఇంఛార్జ్ లతో గాంధీభవన్ నుంచి జూమ్ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు మాట్లాడారు. కోమటి రెడ్డి...
గాంధీభవన్ ను గాడ్సే చేతిలో పెట్టారు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని...
గాంధీభవన్లో మళ్లీ పాసుల లొల్లి
మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సునీతారావు అసంతృప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీభవన్లో మళ్లీ పాసుల లొల్లి మొదలైది. రాహుల్ గాంధీ టూర్, వరంగల్ రైతు సంఘర్షణ సభకు మహిళా విభాగానికి పాసులు ఇవ్వలేదని మహిళా...
గాంధీభవన్లో రాజీవ్గాంధీ జయంతి వేడుకలు
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్, టిపిసిసి చీఫ్...
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆదివారం భేటీ అయ్యారు. పలు జిల్లాల నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహమూబ్ నగర్,...
కాంగ్రెస్లోకి చేరికలు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. గాంధీభవన్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బిఆర్ఎస్ నేతలు...
రిజర్వేషన్ల రద్దుకు కమలం కంకణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ అజెండాను బిజెపి అమలు చేసిందని సిఎం రేవంత్ విమర్శించారు. భారత రాజ్యాంగంపై బిజెపి ఆఖరి యుద్ధం ప్రకటించిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ...
ప్రధాని మోడీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తునాడని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
దేశానికి టెక్నాలజీని అందించిన మహానేత రాజీవ్ గాంధీ : జగ్గారెడ్డి
హైదరాబాద్ : దేశానికి టెక్నాలజీని అందించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏం చేశారని...
ధాన్యం కొనుగోలు ఇంత నిజాయితిగా ఎప్పుడూ జరగలేదు: ఉత్తమ్
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇప్పటివరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
రైతులు తక్కువ ధరకు పంటను అమ్మొద్దు
ఈ సారి ధాన్యం...
రాహుల్ గాంధీకి రాజయోగం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రోధి నామసంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా...
క్రోధిపై వేల కోట్ల ఆశలు
ఆదాయం అధికం.. అదుపులో వ్యయం
రాజ్యపూజ్యం ఫుల్.. అవమానాలు నిల్
పంచాంగ శ్రవణంతో రాజకీయ ఆర్థికవర్గాల్లో కొత్త ఆశలు
ఆర్థిక ఇబ్బందులు తొలగి పరిపాలనకు ప్రశంసలు
వస్తాయని ధృడవిశ్వాసం కేంద్ర రాజకీయాలు
రాష్ట్రానికి...
ఇక బిఆర్ఎస్ ఖేల్ ఖతం
మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని, త్వరలోనే 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రులు ఉత్త...
ఇది కెసిఆర్ తెచ్చిన కరువు.. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదు
హైదరాబాద్: రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే కెసిఆర్ ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు....
కెటిఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..?
కెటిఆర్ తప్పు చేయకపోతే గుమ్మడికాయ దొంగలాగ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ షాడో సిఎంగా పని చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని ఆయన...
సాగునీటి రంగం సర్వనాశనం
మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
టచ్ చేసి చూడండి… ఏం జరుగుతుందో తెలుస్తుంది: పొన్నం
మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. బిజెపి గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్...
‘కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు’
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మనతెలంగాణ/హైదరాబాద్: కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే...
ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు....