Home Search
డిగ్రీ, పిజి - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష వాయిదా
డిసెంబర్ 1 నుంచి 14 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష(సిపిజిఇటి)- 2020ను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఎన్.కిషన్ ప్రకటించారు. ఈ నెల...
మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ : ఎస్టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టిఆర్ఇఐఆర్బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఎస్సి గురుకుల డిగ్రీ మహిళా...
పాఠశాల విద్యపై విఫల ప్రయోగం
నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని దేశంలోని 27 రాష్ట్రాలతో పాటు దీనిని 2009లో ప్రారంభించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సిసిఇ వైఫల్యాలను...
మార్చి ఒకటి నుంచి ఉప్పల్లో సిసిఎల్ టోర్నమెంట్
హైదరాబాద్: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)కు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి...
సైన్సు కమ్యూనికేషన్: ఆవశ్యకత
‘The pursuit of science is a never-ending journey into the unknown, fueled by curiosity and guided by reason’ Neil Armstrong
‘Science is important for many...
బిజెపి తిరోగమన విధానాలు
ఈనాడు దేశంలో యువతను పట్టిపీడుస్తున్న రెండు ప్రధాన సమస్యలలో ఒకటి నిరుద్యోగ సమస్య, మరొకటి ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఈ రెండు సమస్యలు మనిషి గౌరవంగా తలెత్తుకొని బతకటానికి కావాల్సిన కనీస అవసరాలు....
నైపుణ్య గనిగా భారతీయ యువత!
ఇటీవల ‘మెర్సర్స్ అండ్ మెటిల్’ సంస్థ విడుదల చేసిన భారతీయ గ్రాడ్యుయేట్స్ నైపుణ్య సూచిక (ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ స్కిల్ ఇండెక్స్)- 2033 నివేదికతో పాటు వి బాక్స్ విడుదల చేసిన ఇండియా స్కిల్...
33 జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ‘ చలో మైదాన్ ’
ఆగస్ట్ 29న రాష్ట్ర వ్యాప్తంగా శాట్స్ క్రీడా యువ సమ్మేళనాలు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 33 జిల్లా కేంద్రాల్లో క్రీడా చైతన్య కార్యక్రమాలు
విద్యార్థి యువతలో క్రీడాసక్తి పెంపొందించే లక్ష్యంగా సదస్సులు
క్రీడారంగ నిష్ణాతులు జాతీయ,...
కేంద్రం సహకరించకున్నా.. ప్రగతిపథంలో రాష్ట్రం : ముఠా గోపాల్
ముషీరాబాద్ ః కేంద్రంలోని మోడీ సర్కార్ సహకరించకపోయినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతోందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి...
విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి క్విజ్పోటీలు దోహదం
కాచిగూడ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, అందులో నైపుణ్యాన్ని పెంపొ ందించడానికి క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడుతాయని పిసిసి ప్రధాన కార్యదర్శి కోట నీలిమ అన్నారు. 18ఏళ్లు నిండిన యువత...
8వ సారి పరీక్ష రాసి సివిల్స్ కొట్టిన హెడ్ కానిస్టేబుల్
న్యూస్ డెస్క్: పట్టు వదలని విక్రమార్కుడిలా వరుసగా ఏడుసార్లు యుపిఎస్సి పరీక్షలు రాసిన ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాంభజన్ కుమార్ ఎట్టకేలకు 8వ ప్రయత్నంలో విజయం సాధించారు. సైబర్ క్రైమ్ పోలీసు...
మోడీ సర్టిఫికెట్లపై పేచీ
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భంగపాటు ఎదురైంది. ఈ అంశం పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పిజి...
ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: కేజ్రీవాల్
మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు
కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్:ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై...
ఆ జైలు ఖైదీలు సరస్వతీ పుత్రులు!
న్యూస్డెస్క్: నేరాలు చేసి జైలు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ చదువుపై తమ ఆసక్తిని చంపుకోలేదు ఆ ఖైదీలు. జైల్లో ఖైదీలుగా గడుపుతూనే పట్టుదలతో చదవి పట్టభద్రులయ్యారు. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్లో ఉన్న భోండ్సీ జిల్లా...
విద్యాసంస్థల్లో వివక్ష వద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యాసంస్థల్లో సహ అనుభూతి పెంపొందించడం ద్వారా వివక్షకు స్వస్తి పలకాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో దళితులు, ఆదివాసీ వర్గాలకు చెందిన...
అంత్యోదయకు బై ‘అదానీకి జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
పింగిళి కళాశాలలో..అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
హనుమకొండటౌన్: హనుమకొండ జిల్లాలోని పింగిళి ప్రభుత్వ మహిళ డిగ్రీ, పిజి కళాశాల(అటానమస్) వడ్డెపల్లి నందు ఇంగ్లీష్, మైక్రోబయాలజీ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపక నియామకాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్టినెంట్ డాక్టర్...
గ్రూప్-1 మెయిన్స్కు 123 మంది గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్టి స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొంది మెయిన్స్కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు...
అడ్‘మిషన్ 2023’
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా అడ్మిషన్లు తీసుకురావాలంటూ యాజమాన్యాలు నిబంధన విధిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై ఇప్పటి నుంచే టార్గెట్లు విధిస్తున్నాయి. పిల్లలను...
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ రేట్లు పెంచాలి
బిసి, ఈబిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే ఎస్సి, ఎస్టి, బిసి...