Home Search
డిగ్రీ, పిజి - search results
If you're not happy with the results, please do another search
యువత ఉపాధికి మెరుగైన శిక్షణ : మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్ : యువత ఉపాధి అవకాశాలకు ఆధునిక శిక్షణ, వ్యక్తిగత వికాసం పెంపొందించాలని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్...
గ్రామ చరిత్రను రాయనున్న కాకతీయ విద్యార్ధులు
చరిత్ర మనమే రాసుకుందామంటూ మద్దతిచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు
సంస్కృతి నుండి ఊరి పూర్వీకుల వరకు
మన తెలంగాణ/హైదరాబాద్: తమ గ్రామ చరిత్రలను తామే రాసే విధంగా కళాశాల విద్యార్థులను సంసిద్ధం చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని...
30 దాకా విద్యాసంస్థలకు సెలవులు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నేపథ్యంలో చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
రేపట్నుంచి ఆన్లైన్ క్లాసులు: ఒయు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకు తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రేపట్నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని...
నేడే ‘హుజూరా’ తీర్పు
కరీంనగర్లో ఉ.8గం.నుంచి ఓట్ల లెక్కింపు
22రౌండ్లలో పూర్తికానున్న లెక్కింపు పోస్టల్ బ్యాలెట్లు 753 కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రెండు హాళ్లలో కౌంటింగ్
ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లు ప్రతీ రౌండ్కు 14 టేబుల్స్పై...
ఉపకార వేతనాల నమోదుకు గడువు పొడిగింపు
మనతెలంగాణ,హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఉపకార వేతనాల మంజూరు, రెన్యూవల్ కోసం తెలంగాణ ఇ -పాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదు చేసుకునేందుకు జనవరి నెలాఖరు వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ...
బడికి రెడీ
నేటి నుంచి ప్రతక్ష తరగతులు
గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు
తరగతులు షురూ ఆన్లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు
స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
28న క్లాట్ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ఫలితాలను ఈ నెల 28న విడుదల కానున్నాయి. క్లాట్ ర్యాంకుల ఆధారంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో డిగ్రీ,...
అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం
డిగ్రీ, పిజి ప్రవేశాలకు సెప్టెంబర్ 30 తుది గడువు
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజును తిరిగి ఇవ్వాలి
అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన యుజిసి
హైదరాబాద్ : అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా...
వైద్య విద్యార్ధుల స్టైఫండ్ పెంపు
వైద్యవిద్యార్ధుల స్టైఫండ్ 15 శాతం పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యవిద్యార్ధుల స్టైఫండ్పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది....
విద్యాసంస్థల బంద్తో పరీక్షలు వాయిదా
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, పిజి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన రీషెడ్యూల్ ప్రకటిస్తామని పాపిరెడ్డి చెప్పారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా...
బడిగంట-2
రాష్ట్రంలో నేటి నుంచి 6,7,8 తరగతులకు పాఠశాలలు ప్రారంభం
మార్చి 1వరకు ఎప్పుడైనా తెరవవచ్చు
తలిదండ్రుల అనుమతి తప్పనిసరి
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి-విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి...
రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే
10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు....
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
సిలబస్పై వారంలో స్పష్టత
9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన
డిజి, పిజి విద్యార్థులందరికీ ఆఫ్లైన్ క్లాసులు
ఇంటర్ పరీక్షలు, సిలబస్పై వారంలో స్పష్టత
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల...
ఉ.9.30 నుంచి సా.4 వరకు కళాశాలలు
విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు 300 దాటితే షిఫ్ట్ విధానం
కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల పునఃప్రారంభం
మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఫిబ్రవరి 1...
సెప్టెంబర్ 9నుంచి ఎంసెట్?
2న పాలిసెట్, ఈ నెల 31న ఇసెట్, 20 నుంచి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశాలు, 17 నుంచి ఆన్లైన్ తరగతులు
విద్యాశాఖ...
సెమిస్టర్ పరీక్షలూ ఆన్లైన్లోనే
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో నిర్వహించుకోవచ్చన్న యుజిసి, భవిష్యత్తులో నిర్వహించేందుకు వర్సిటీల కసరత్తు
హైదరాబాద్ : కరోనా దెబ్బకు ఇప్పటికే డిగ్రీ,పిజి, ఇంజనీరింగ్ తదితర కోర్సుల తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తుండగా, ఈ...
ఆగస్టు 20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు?
సెప్టెంబర్లోగా పూర్తి చేసేలా వర్సిటీల ఏర్పాట్లు
త్వరలో అధికారికంగా పరీక్షల తేదీల వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంంగా...
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
హైకోర్టుకు రాష్ట్ర
ప్రభుత్వం సమాచారం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి
వాయిదా పడ్డ ఎంట్రెన్స్లు
9వ తేదీలోగా డిగ్రీ,
పిజి పరీక్షలపై స్పష్టతకు న్యాయస్థానం ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి....
హెచ్ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత
హైదరాబాద్ : కొత్తగా హెచ్ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...