Home Search
డిప్యూటీ చైర్మన్ - search results
If you're not happy with the results, please do another search
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోదరుడికి హరీశ్రావు నివాళి
మహబూబాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడు గుగులోతు కిషన్ నాయక్ దశదిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కురవి మండలం పెద్దతండా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్
పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సిఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు....
సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం
సంక్రాంతి లోపు ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం
రాష్ట్ర రెవెన్యూ,సమాచార,పౌర సంబంధాల,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని,ఇందిరమ్మ...
మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరిన వరంగల్ జనసేన ఇన్ఛార్జి
మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ లో మంత్రి కెటిఆర్ సమక్షంలో జనసేన తూర్పు ఇన్చార్జి తాళ్లపెల్లి బాలు గౌడ్,...
కామారెడ్డికి కెటిఆర్.. జనగామకు హరీశ్
54 నియోజకవర్గాల బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఇంఛార్జిల నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. జాబితాను విడుదల చేసింది. ఎంపి వెంకటేశ్ నేతా (బెల్లంపల్లి...
ఎన్నిక ఏకపక్షమే.. హ్యాట్రిక్ సిఎం లాంఛనమే
జయశంకర్ భూపాలపల్లి : మొన్న ఓటుకు నోటు, నేడు కాంగ్రెస్ పార్టీలో సీటుకో రేటు నడుస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్, ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో...
సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు
కరపత్రాన్ని ఆవిష్కరించినమంత్రి జగదీష్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ః సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 12న సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో నిర్వహించే జాతీయ అవగాహన...
మెడికల్ కాలేజీతో నర్సంపేటకు మహర్ధశ వచ్చింది: కవిత
వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీతో మహర్ధశ వచ్చిందని ఎంపి మాలోతు కవిత తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసిన సందర్భంగా మాలోతు కవిత మాట్లాడారు. మన గ్రామాలు,...
టికెట్లు అమ్ముకున్న వాళ్లు రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: హరీష్ రావు
వరంగల్: జిల్లాకు ఒక మెడికల్ దేశంలో ఎక్కడా లేదని, నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో...
హరీశ్వర్రెడ్డికి అంతిమ వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్రెడ్డి ఇటీవలే కోలుకుని...
పబ్లిక్ గార్డెన్స్లో సమైక్యతా దినోత్సవం
పాల్గొననున్న సిఎం కెసిఆర్
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర...
కవి జయరాజ్కు కాళోజీ పురస్కారం ప్రదానం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరా వు పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్ను ఎంపిక చే యటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక,...
గాంధేయం నా మార్గం
ఉద్యమానికి, పాలనకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మనది న్యాయపథం.. మ నది ధర్మపథం, సకల జనుల సంక్షేమమే మనకు సమ్మ తం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
బిసిలను అవమానిస్తే తీవ్ర పరిణామాలు
హైదరాబాద్ : బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ తదితరులు...
బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే
మెదక్ టౌన్: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో బోనాల పండగ అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం మంగళవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం...
డాక్టర్ల జీవితాలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలి: డా. బండా ప్రకాష్
మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజ శ్రేయస్సు కోసం, ముదిరాజ్ జాతి కోసం, మన ప్రగతి ఎక్కడ ఉందన్న దానిపై మనం నిరంతరం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్...
దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో అమరులకు ఘన నివాళులు
హన్మకొండ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి...
తెలంగాణ కోసం జీవిత కాలమంతా కృషి చేసిన వ్యక్తి జయశంకర్
హన్మకొండ టౌన్ : తెలంగాణ సిద్ధ్దాంతకర్త, మహోన్నత మానవుడు, తెలంగాణ గాంధీ ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రం లోని జయశంకర్ పార్క్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్...
రాబందుల చేతుల్లో పెట్టొద్దు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుం ట్ల తారాకరామారావు అన్నారు....