Home Search
పంచాయతీరాజ్ శాఖ - search results
If you're not happy with the results, please do another search
తమ సమస్యలకు పరిష్కారం చూపాలి: మంత్రి సీతక్కను కోరిన ఎంపిటిసీ సంఘం నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎంపీటీసీ సంఘం నేతలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. పంచాయతీరాజ్...
రైతుబంధు ఎప్పుడిస్తారు?
డిసెంబర్ 9వ తేదీనే జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు..
ఏవి నిధులు? రూ.500 బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు
మన...
మంత్రి ఎర్రబెల్లికి చుక్కా రామయ్య ఆశీర్వాదం
మనతెలంగాణ/ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన రామయ్య హైదరాబాద్లో ఉంటున్నారు....
మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి చీర కానుక
మనతెలంగాణ/ హైదరాబాద్ : బతుకమ్మ ఆడబిడ్డల పండుగ. ఆడ బిడ్డలకు చీరలను చిరు కానుకగా సమర్పించి గౌరవించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి...
కాంగ్రెస్, బిజెపిలకు అభ్యర్థులు కరువు
రేవంత్ రెడ్డి ఓ చీటర్.. అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడు
మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
27న జరిగే సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేయాలి
సభాస్థలిని పరిశీలించిన మంత్రులు
మహబూబాబాద్ జిల్లా...
రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు
హైదరాబాద్ : డబ్బులకు అమ్ముడు పోయి రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటడు.. గోడలకు పెయింటింగ్లు వేసే వాడివి.. నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ...
ఎప్పుడో ప్రకటించాల్సినవి… ఇప్పుడు ప్రకటించారు : ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రానికి ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపు బోర్డు , ఏండ్ల కింద భూమిని కేటాయించినప్పటికీ ఇవ్వని గిరిజన యూనివర్సిటీని.. ఇప్పుడు ప్రకటిస్తారా? అని ప్రధాని మోడీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...
టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా?
మన తెలంగాణ/నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రూ.5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటుందని, ఆ పార్టీకి అధికారం ఇస్తే రేపు దేశాన్ని అమ్ముకుంటుందని తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు...
ఐదు కోట్లకు టికెట్లు అమ్ముకున్న పార్టీ.. దేశాన్ని అమ్ముకోదా..!
నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రూ. 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటుందని, ఆ పార్టీకి అధికారం ఇస్తే రేపు దేశాన్ని అమ్ముకుంటుందని తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు...
రైతు బాంధవుడు స్వామినాథన్ : ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు బాంధవుడు ఎం ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర సంతాపాన్ని...
గ్రూప్ 4 ఉద్యోగులుగా 6603 జెపిఎస్లు
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 6603 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రూప్ 4 ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
పునర్ వ్యవస్థీకరణతో పరిపాలనా సౌలభ్యం
పిఆర్ పెరిగిన ఉద్యోగావకాశాలు, పదోన్నతులు
ఖాళీ అయిన 740 ఏఈ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు త్వరలో భర్తీ
డివిజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంగా తెలంగాణ వచ్చాకే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో...
జెపిఎస్ల క్రమబద్ధీకరణ
70% స్కోర్ సాధించినవారికి నియామక ఉత్తర్వులు 6నెలల పాటు మిగతా వారి పనితీరు పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం...
40శాతం గ్రాంట్లకు కేంద్రం కోతపెట్టినా.. మన ఆర్థికం సురక్షితం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన గ్రాంట్లలో 44శాతం తగ్గాయని కంట్రోలర్ అండ్ అడిట్ జ నరల్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక...
కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..
హైదరాబాద్: ఆదివారం చివరిరోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్...
స్వచ్ఛత క్రానికల్స్లో సిద్ధిపేటకు చోటు
హైదరాబాద్ : జాతీయ స్వచ్ఛత క్రానికల్స్లో రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం...
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించండి
భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది...
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి!
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో పాటుపడుతుంది
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంటు ఇస్తారా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి
హైదరాబాద్: వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించేలా టిపిసిసి...
రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్
కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్దేమో మూడు గంటల కరెంట్ విధానం
*...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...