Home Search
పదవ తరగతి - search results
If you're not happy with the results, please do another search
10 తరగతిలో 27.5 లక్షల మంది ఫెయిల్…
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ విద్యాశాఖల బోర్డులు అనుసరిస్తున్న విధానాల్లో వ్యత్యాసాల కారణంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 35 లక్షల మంది 11 వ తరగతి లోకి అడుగు పెట్టలేక పోయారని తాజా...
SSC Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాచకొండ కమిషనర్
రాచకొండ: ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులను కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ ను ...
వాట్సప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ప్రశ్నాపత్రం నఖిలీదా లేదా ఒరిజినల్ దా అధికారులు...
పదో తరగతి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ
హత్నూర: ఎస్ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ వారు ఇంప్యాక్ట్ పాట్నర్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ వారి సహకారంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చింతల్ చెరు ప్రభుత్వ పాఠశాల పదవ...
హైదరాబాద్ లో పదో తరగతి విద్యార్థితో పారిపోయిన టీచర్
హైదరాబాద్: స్కూల్ విద్యార్థితో టీచర్ పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్...
10వ తరగతి విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం..
చిన్నకోడూర్: పదవ తరగతి విద్యార్థులకు అందించిన క్యూ ఆర్ కోడ్ తరహాలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్ పరీక్షలకై ట్యాబ్-ఐ పాడ్ అందిస్తానని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు....
పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి
హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు...
91% పాస్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 91.31 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 93.23 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత...
నేడు ‘పది’ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఎస్సిఇఆర్టి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి...
మెఫెడ్రోన్ తయారీ రాకెట్ గుట్టురట్టు
మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లాలో మెఫెడ్రోన్ తయారీ రాకెట్ను ముంబై పోలీస్లు ఛేదించగలిగారు. సాంగ్లీ జిల్లా ద్రాక్షతోట పరిసరాల్లో మెఫెడ్రోన్ తయారీ కర్మాగారాన్ని కనుగొని రూ. 245 కోట్ల విలువైన క్వింటా మత్తు...
తాగు నీటికి ఢోకాలేదు
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ...
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ఉదయం 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం(మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్...
రేపటినుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారంనుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. పదవ...
నేడు భవ్య , వైష్ణవి ఆత్మహత్యలపై ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో మైనర్ బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ప్రజాసంఘాలు పోరు బాట పట్టాయి. అందులో భాగంగా సోమవారం...
ఇంటర్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ,...
హెలికాప్టర్లో టెన్త్ ప్రశ్నాపత్రాలు
సుక్మా : చత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రాబల్యపు సుక్మా జిల్లాకు బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలను హెలికాప్టరులో పంపించారు. ఈ ప్రాంతంలోని మారుమూల జగర్గుండాలో ఓ పరీక్షా కేంద్రం ఉంది. ఇక్కడ నక్సల్స్ దళాల సంచారం...
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే: రాహుల్ గాంధీ విమర్శ
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే
యుపిలో ‘జంగిల్ రాజ్’ గ్యారంటీ
‘అసత్యాల వ్యాపారానికి’ శాంతి భద్రతల పరిస్థితి పెద్ద ఉదాహరణ
రాహుల్ గాంధీ విమర్శ
యుపి పరిస్థితిపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో డబుల్ ఇంజన్...
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు
1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఈనెల 28...
మహిళలకు వడ్డీలేని రుణాలు
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలోని మహిళా సంఘాల గ్రూపులకు వడ్డ్డీ లేని రుణాలు అందించి వాటి బలోపేతానికి చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భద్రాచలం...