Home Search
పదవ తరగతి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు
హాల్ టికెట్లు అందుబాటులో పెట్టిన అధికారులు
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు...
పదవ తరగతి పుస్తకాల నుంచి ‘ప్రజాస్వామ్యాన్ని’ ఎత్తేసిన ఎన్సిఈఆర్టి !
రిపోర్టుల ప్రకారం ప్రజాస్వామ్యం, పీరియాడిక్ టేబుల్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయాలు తొలగించారు.
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ (ఎన్సిఈఆర్టి) కొత్తగా విడుదల చేసిన పాఠ్యపుస్తకాలలో ఇప్పుడు 10వ...
పదవ తరగతి పేపర్ లీకేజి చేసింది ఇతనే..?
వికారాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.పోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్ లో పరీక్ష ప్రారంభం అయిన 7 నిమిషాల్లోనే తెలుగు పేపర్ వాట్సాస్ గ్రూపుల్లో...
పదవ తరగతి పరీక్షలు.. చివరి 15 నిమిషాల ముందు బిట్ పేపర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చివరి 15 నిమిషాల్లో మాత్రమే ‘బిట్ పేపర్’ ఇవ్వాలని...
చెట్టుకు ఉరివేసుకుని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట శివారులోని పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆకాష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పాఠశాల పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో ఆకాష్ చెట్టుకు...
ఏప్రిల్ 3వ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు : మంత్రి సబిత
హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 ,2023 నుంచి నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు మంత్రి సబితా వెల్లడించారు. పదో తరగతి బోర్డు పరీక్షలకు కేవలం ఆరు పేపర్లే ఉంటాయని, ప్రతీ...
పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు ఆఖరు తేది నవంబర్ 15
మన తెలంగాణ / హైదరాబాద్ : మార్చి 2023లో జరుగనున్న పతవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ నవంబర్ 15 అని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది....
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు ఎలాంటి పోరపాట్లు జరగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లను పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై పరీక్ష కేంద్రాల...
పదవ తరగతి స్టడీమెటీరియల్ విడుదల
కార్పోరేట్ సంస్థల నోట్స్ కన్నా అద్భుతంగా ఉంది
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంస
హైదరాబాద్: పదవతరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు రాష్ట్ర విద్యా...
వెబ్సైట్లో పదవ తరగతి హాల్ టికెట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయరెడ్డి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లు బుధవారం వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుతెలిపారు....
పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
అమరావతి: ఎపి పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 23న...
ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
చర్లపల్లి ః కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు అదృష్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల...
30న పదో తరగతి ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2...
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 02వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (80) పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని సీపీ...
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. పదవ తరగతి రెగ్యులర్, ప్రైవేటుఏ, ఓఎస్ఎస్సి, ఒకేషన్ విద్యార్ధులు తమ...
ఒక్క శాతం లేనివారికి నాలుగు మంత్రి పదవులా?: ఈటల
స్టేషన్ఘన్పూర్: పదేళ్లలోనే సిఎం కెసిఆర్ లక్షల కోట్లకు ఎలా యజమానయ్యారని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. జనగాం జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తల పోలింగ్ బూత్ మేళాలో రాజేందర్...
పీఎం పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : ఖర్గే
బెంగళూరు : అధికారం పైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని,...
పిఎం పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : ఖర్గే
బెంగళూరు : అధికారంపైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని, కేవలం...
పదో తరగతి సిలబస్లో కోతలు
కత్తెర పట్టిన ఎన్సిఇఆర్టి
10 క్లాసు సిలబస్లో కోతలు
ప్రజాస్వామ్యం, పార్టీల పాఠాలొద్దు
చెట్టెక్కిన సైన్సు కీలక ఆవర్తన పట్టిక
ఇంధన వనరుల సంగతి ఆవిరి
భారం తగ్గించేందుకు మార్పుల క్రమం
ఇంటర్లో చదువుకోవచ్చునని సలహా
న్యూఢిల్లీ...
10 తరగతిలో 27.5 లక్షల మంది ఫెయిల్…
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ విద్యాశాఖల బోర్డులు అనుసరిస్తున్న విధానాల్లో వ్యత్యాసాల కారణంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 35 లక్షల మంది 11 వ తరగతి లోకి అడుగు పెట్టలేక పోయారని తాజా...