Home Search
పౌరస్మృతి - search results
If you're not happy with the results, please do another search
మరో 5 ఏళ్లు ఉచిత రేషన్
ఇంటింటికి గ్యాస్ పైప్
కనెక్షన్ పిఎం సూర్యఘర్
ద్వారా ఉచిత విద్యుత్
ముద్ర యోజన రుణపరిమితి
రూ.20లక్షలకు పెంపు
దేశం నలుదిక్కులకు
బుల్లెట్ రైలు ఆయుష్మాన్
పరిధిలోకి ట్రాన్స్జెండర్లు
మోడీకీ గ్యారంటీ పేరిట
బిజెపి...
మేనిఫెస్టోల్లో కనిపించని విద్య, వైద్యం, న్యాయం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధన ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఉచితాలతో మేనిఫెస్టోలను నింపేస్తున్నాయి. ఓట్లే లక్షంగా ప్రకటితమవుతున్న మేనిఫెస్టోల ఆర్థిక...
విడదీసే ‘ఉమ్మడి’!
భిన్నమతాలు, విభిన్నఆచార, సంస్కృతులు కలిగిన భారత దేశంలో వివాహం, వారసత్వం, పిల్లల సంరక్షణ బాధ్యతలు వగైరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని తక్షణమే అమల్లోకి తేవడం మంచిది కాదనే...
పౌర బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం
న్యూఢిల్లీ : బిజెపి పాలిత ఉత్తరాఖండ్లో అత్యంత కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి ( యుసిసి) బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం పొందింది. దీనితో దేశంలోని పౌరులందరికి సార్వ్రతిక లేదా ఉమ్మడి...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
ఉత్తరాది చేతిలో దేశ భవిత!
సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...
700 ప్రైవేటు బిల్లులు పెండింగ్లో
న్యూఢిల్లీ : లోక్సభలో 700కు పైగా ప్రైవేటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం వెల్లడించింది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న బిల్లుల్లో అత్యధికం శిక్షాస్మృతి నిబంధనలు, ఎన్నికల చట్టాలకు సవరణలకు...
కులగణన: ఆత్మరక్షణలో బిజెపి
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా తొమ్మిది నెలల ముందుగా బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల సర్వే గణాంకాలు వరుసగా మూడోసారి 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపు అనివార్యం అంటూ...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
2029 నుంచే జమిలి ఎన్నికలు
2024లో సాధ్యం కాకపోవచ్చు: లా కమిషన్
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని...
2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు...
ప్రత్యేక పార్లమెంట్కు నేడు అఖిల పక్ష భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం అవుతున్న దశలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...
ప్రకంపనలు లేని ప్రత్యేక సెషన్
న్యూఢిల్లీ : ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను కేం ద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అ జెండా ఏమిటనేది తెలియకుండా సెషన్ ఏర్పాటు తేదీలను ప్రకటించడం, ముందు...
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు
న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
ప్రత్యేక సమావేశాల్లో ఈ ‘తొమ్మిది’ ఉండాలి.. ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ : ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా...
పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రకటన జారీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఆదివారం వెలువరించింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీవరకూ ఐదురోజులు ఉభయ సభలు సమావేశం అవుతాయి....
ప్రతిపక్ష ఐక్యత!
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) త్వరగా పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని చూస్తున్నదనే అంచనాలు వెలువడుతుండడంతో తాము కూడా...
అంతా స్పెషలే పార్లమెంట్ భేటీలో క్వశ్చన్..
న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి 22 వరకూ జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కేవలం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు అని స్పష్టం అయింది. ఈ ఐదు రోజుల సెషన్లో...
జమిలి కోసం.. మెరుపు భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపు నిచ్చింది. ఇది అసాధారణ, ఆకస్మిక నిర్ణయమే అయింది. ఈ నెల ( సెప్టెంబర్) 18 నుంచి 22 వ తేదీ వరకూ...
కాంగ్రెస్, బిఆర్ఎస్ లు రెండు ఒకటే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడుతూ.. బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మతతత్వ మజ్సిస్ దోస్తీ కుదుర్చుతోందని...