Wednesday, May 15, 2024
Home Search

పౌరస్మృతి - search results

If you're not happy with the results, please do another search
Amit Shah says implementation of Uniform Civil Code

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం

గుణ(మధ్యప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం...

ఉత్తరాఖండ్ పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా...
Operation BJP

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిల్లు

డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్‌లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ...
UCC Will be Implemented soon in Uttarakhand: CM Dhami

ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి

మధుర: ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్‌లో...
Common civil code in Telangana

తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి

బిజెపి మేనిఫెస్టోలో హామీ ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధరణి స్థానంలో ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సమర్థవంత పాలన అందిస్తామని...
Uttarakhand is ready for implementation of UCC

ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఉత్తరాఖండ్ సిద్ధం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని పుష్కర్‌సింగ్ దామీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి) అమలుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్...

ఉమ్మడి పౌరస్మృతికి నై

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో...

ఉమ్మడి పౌరస్మృతి కి బీఎస్‌పి వ్యతిరేకం కాదు: మాయావతి

లక్నో: ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) అమలుకు తమ పార్టీ బిఎస్‌పి వ్యతిరేకం కాదని, అయితే దేశంలో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న తీరును బీఎస్‌పి వ్యతిరేకిస్తుందని బీఎస్‌పి అధినేత్రి మాయావతి స్పష్టం...

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అమలు చేయడానికి ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా పూర్తయిందని, త్వరలోనే దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని దీనికోసం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ శుక్రవారం...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని లెక్కలేమిటి?

న్యూఢిల్లీ: దేశంలోని పౌరులందరికీ ఒకే ఉమ్మడి పౌరస్మృతి అవసరమంటూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ప్రకటన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఒక చట్టం తీసుకు రావడం ద్వారా దీన్ని అమలు...

ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి

శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....

ఉమ్మడి పౌరస్మృతికి ఆప్ ఓకే ?

న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయం తిరిగి వేడి అందుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి తాము సూత్రప్రాయ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ ( ఆప్ ) తెలిపింది. దీని...
Himachal Pradesh Assembly Election Manifesto released

బీజేపీ మళ్లీ అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు

  సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈమేరకు...
We are committed to resolving border dispute: Himanta Biswas

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాలి : అస్సాం సిఎం

న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు...

ఇద్దరిదీ లూటీ రాజ్

మనతెలంగాణ/హైదరాబాద్/మహబూబ్‌నగర్ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల నుంచి అందిస్తున్న నిధులను గత బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటిఎంలా వాడుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టుల కోసం లక్షల కోట్ల...

ఓట్ల వేటలో విలువలు పతనం

కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
How true is Rahul Gandhi's criticism of Kerala

కేరళపై రాహుల్ విమర్శల్లో వాస్తవమెంత?

నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్ధిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగ స్వామ్య పక్షాలతో కలసి ఐక్య అవగా హన, ఉమ్మడి ప్రణాళికను రూపొం దించుకోలేదు. ‘ఇండియా’ కూటమి...
Mamata Banerjee warns migrant workers

వలస కార్మికులకు మమత బెనర్జీ హెచ్చరిక

కోల్ కతా: ఈద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన వలస కార్మికులు ఓటేయకుండా వెళితే వారికే నష్టమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ముర్షీదాబాద్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ...
Rajnath Singh Roadshow in Khammam

మోడీ మూడోసారి రావడం ఖాయం: రాజ్‌నాథ్ సింగ్

ఖమ్మం: తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మంలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా కేంద్రమంత్రి రాజ్ నాథ్...

Latest News