Home Search
పౌరస్మృతి - search results
If you're not happy with the results, please do another search
మోడీ మౌనవ్రతాన్ని భగ్నం చేశాం
మణిపూర్, హర్యానాల్లో హింసను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో వాడీవేడి చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాలు మణిపూర్, హ ర్యానాలలో హింసను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయిందని...
ఉమ్మడి పౌర స్మృతి కంటే ముందు వ్యక్తిగత చట్టాల్లో మార్పులు రావాలి
సిపిఎం నాయకులు బి వి రాఘవులు
హైదరాబాద్ : భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో వివిధ మతాల వ్యక్తి గత చట్టాల్లో ఉన్న వివక్షను తొలగించిన తర్వాత మాత్రమే ఉమ్మడి పౌర...
యుసిసి ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
ఇండియన్ ఏర్పాటు శుభపరిణామం
సూర్యాపేట:దేశంలో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియన్ కూటమి ఏర్పడటం శుభపరిణామమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని శ్రీలక్ష్మీనరసింహా ఫ ంక్షన్హాల్లో జరిగిన సిపిఐ జిల్లా సమితి రాజకీయ శిక్షణ...
కొన్ని మినహాయింపులతో యుసిసి!
ఇటీవల భారతీయ 22 వ లా కమిషన్ రితు రాజ్ అవస్తి చైర్మన్ ఆధ్వర్యంలో మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి క్రోడీకరణకు సూచనలు, సలహాలు రీతిలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం భారతీయ సమాజాన్ని...
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
టమాటా రేట్లే ప్రత్యక్ష ఉదాహరణ
సంఘ్ పరివార్ వల్లే మణిపూర్లో మంటలు - తెలుగు రాష్ట్రాల్లోకి బిజెపిని రానివ్వం
మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే వారితో కలిసి పనిచేస్తాం
సిపిఎం రాష్ట్ర కమిటీ...
లా కమిషన్కు తమిళనాడు సిఎం లేఖ
చెన్నై : కేంద్ర ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం లా కమిషన్ ఆఫ్ ఇండియాకు...
‘ఉమ్మడి బుల్డోజర్’ సమైక్యానికా!
ఈ ప్రపంచం సృష్టించడం ద్వారా కానీ, పరిణామం చెందడం ద్వారా కానీ ఏర్పడిందని ఎలా భావించినా, దానికొక స్వభావం మాత్రం ఉందనేది వాస్తవం. ఆ స్వభావం భిన్నత్వమే కానీ, ఏకత్వం కాదు. జీవజాలంలో...
ఉమ్మడి పౌర స్మృతిపై 46 లక్షల అభిప్రాయాలు
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయాలు తెలియజేయడానికి గడువు సమీపిస్తుండడంతో సోమవారం సాయంత్రానికి లా కమిషన్కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. రానున్న రోజుల్లో వివిధ సంస్థలు, పౌరుల అభిప్రాయాలను నేరుగా వినేందుకు...
ఉమ్మడి పౌరసత్వం ఎవరి కోసం?
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ప్రకారం ఒకే దేశం, ఒకే చట్టం. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా అమలు అంత ఈజీ కాదా? యూనిఫావ్ు సివిల్...
ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా
హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు....
కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక తాను ముక్కలే
ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అనేది ప్రజలకు తెలుసు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని ఓ పక్కా ప్రణాళికతో...
సివిల్కోడ్పై నేడు పార్లమెంటరీ కమిటీ సమీక్ష
న్యూఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్ నేపథ్యంలో దేశంలోని వ్యక్తిగత చట్టాల ఉమ్మడి పౌరస్మృతిపై సమీక్ష సంబంధిత చర్చకు న్యాయ చట్ట మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు సోమవారం సమావేశం...
ఉమ్మడి పౌరచట్టంపై కాంగ్రెస్ పిల్లిచేష్టలు
న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై కాంగ్రెస్ పార్టీ ధోరణి విచిత్రంగా ఉందని బిజెపి విమర్శించింది. కీలకమైన అంశంపై కాంగ్రెస్ ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి వ్యవహరించాలనుకుంటున్నట్లుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్...
ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!
ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది?
న్యూఢిల్లీ : దేశంలోఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావలసిన అవసరం ఉందన్న ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ వ్యాంగ్యాస్త్రాలను సంధించారు. ప్రధాని ప్రతిపాదన ఎంతమేరకు ‘యూనిఫామ్’గా...
జులై మూడోవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేసింది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కచ్చితంగా ఏ తేదీ నుంచి ప్రారంభం...
అది అక్రమార్కుల గ్రూప్ ఫొటో
భోపాల్: బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది అక్రమార్కుల గ్రూపు ఫొటో అని ఎద్దేవా చేశారు. ఆ స మావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ...
ఒకే దేశంలో రెండు చట్టాలా?
భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమావేశంలో మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే...
ముందు హిందువులకు అమలు చేయండి
చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఆక్షేపించాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె డిమాండ్ చేసింది....