Home Search
ప్రతిపక్షాల ధోరణి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు
న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు
భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
సభ్యుల తీరు మారే వరకూ సభకు రాను: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ : లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ధోరణిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభామర్యాదలను తగు విధంగా పాటించే వరకూ తాను సభకు హాజరుకాబోనని నిర్ణయించుకున్నారు....
ప్రధాని సభా హాజరీకి ఆదేశించడం కుదరదు: ఛైర్మన్ జగదీప్ ధన్కర్
న్యూఢిల్లీ : ప్రధానిని తాను సభకు పిలిపించి , హాజరయ్యేలా చేయ్యేలా తాను ఆదేశాలు వెలువరించడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ బుధవారం సభాముఖంగా తెలిపారు. బుధవారం రాజ్యసభ ఆరంభం కాగానే...
ప్రధాని ప్రసంగం కోసమే అవిశ్వాసం
భారత దేశం ప్రజాస్వామ్యానికే మాతృక అని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని అంతర్జాతీయంగా మనం ఘనంగా చెప్పుకొంటున్నాము. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఓట్లు వేయడమే కాదు, చట్టసభలు సక్రమంగా...
మోడీపై అవిశ్వాసానికి అనుమతి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా తరఫున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిని ఇచ్చారు. రగులుతున్న మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభకు...
ఎన్డిఎ X ‘ఇండియా’!
2024 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే నడుం బిగించిన జాతీయ రాజకీయ కూటములు ఎన్డిఎ, ‘ఇండియా’ సమావేశాల సారాంశం తెలుసుకోదగినది. ఎన్డిఎ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ఏకైక హీరో ప్రధాని నరేంద్ర మోడీ...
ఏ సమావేశానికీ ఆహ్వానం రాలేదు: కుమారస్వామి
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్డిఎ సమావేశం నుంచి ఎటువంటి...
కేంద్రానికి అగ్నిపరీక్ష మణిపూర్
పార్లమెంట్ సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణను సహితం పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్కు, ముఖ్యంగా మోడీ...
మణిపూర్పై అఖిలపక్ష భేటీ
అగ్గిరగులుకున్న 50 రోజులకు
మణిపూర్పై అఖిలపక్ష భేటీ
అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి
విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్కు పట్టు
రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పి పిలుపు
న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...
శ్రుతిమించిన దాడులు!
సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...
2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...
మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన...
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని మమత నిర్ణయం
కోల్కతా: ఈ నెల 27న న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర సెక్రటేరియట్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఢిల్లీలో...
కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన
కోల్కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం...
వివాదాస్పదమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంట్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండటం తీవ్రస్థాయి రాజకీయవివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ రాజ్యాంగ ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర...
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
ఏంది ప్రజాస్వామ్యం గిట్లైంది?
ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎవరికీ మునిపటిలా అర్థం కావడం లేదు. కుట్రలు, కుతంత్రాలు చేసుడు తప్ప కూర్చొని మాట్లాడుకొనుట లేదు. తిట్టుకొనుడు తప్ప ప్రజల కోసం ఐక్యతగా చర్చించడం లేదు. భారత దేశంపై...
సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను శూర్పణఖతో పోల్చిన బిజెపి నేత
ఇండోర్: బిజెపి సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల దుస్తులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరైన దుస్తులు ధరించనిఆడవాళ్లను రామాయణంలో శూర్పణఖతో పోల్చారు. మధ్యప్రదేశ్లోని...